News

News

భారత్‌పై ఐసిస్‌ కన్ను!

నిఘా వర్గాల హెచ్చరిక సానుభూతిపరుల్లో కేరళీయులు న్యూఢిల్లీ: అఫ్గాన్‌ నుంచి 25 మంది ఐసిస్‌ సానుభూతిపరులు భారత్‌లోకి చొరబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. తాలిబన్లు జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేసిన తర్వాత వీరికి మళ్లీ స్వేచ్ఛ లభించిందని...
News

ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్న మోదీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించేందుకు ఈ నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. ఈనెల 23 నుంచి 25 వరకు ఈ పర్యటన సాగనుంది. ఈ నెల 23 లేదా 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని...
ArticlesNews

జాతీయవాద కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ

లెండి, ఉరకండి, ఉద్యమించండి, గర్జించండి, గాండ్రించండి అంటూ ఉద్వేగభరితంగా సాగే విప్లవ సాహితీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న సంప్రదాయ కవిత్వానికి తన కలంతో వారధి నిర్మించి తెలుగు సాహిత్యానికి సరైన దిశను చూపినవాడు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. తన రచనలలో భారతీయ...
News

పాపం… నెల్లూరు పిల్లలు!

నెల్లూరు: పాపం... ఆ ఇద్దరు నెల్లూరు పిల్లలను చూస్తుంటే జాలేస్తుంది... మరో వైపు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం తెప్పిస్తుంది... సినిమా హాళ్ళ, బార్లలో ‘చీర్స్‌’లకు, హోటళ్ళకు, ఆ పార్టీ సొంత నాయకుల పండగలు పబ్బాలకు లేని కరోనా... హిందువుల పండగలు...
News

సేవా భారతి ఆధ్వర్యంలో వినాయకుడి మట్టి విగ్రహాల పంపిణీ

విజయవాడ: హిందువుల పండగ వినాయక చవితిని పుస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అనుబంధ సంస్థ సేవాభారతి ప్రతినిధులు పట్టణంలోని శాతవాహన కళాశాల దగ్గర గురువారం వినాయకుడి మట్టి విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రకృతి కూడా భగవంతుడితో సమానమని, ఈ...
News

నేడు వ్యక్తిగత భక్తి చాలదు… సామూహిక భక్తి, శక్తి అవసరం!

గ్రామ గ్రామాన సామూహిక ఆరతి ఇద్దాం! సామాజిక సమరసతా జాతీయ కన్వీనర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ పిలుపు చిత్తూరు: మనది దేవాలయ కేంద్రత సమాజం. కంచి, మధుర, పూరి.... వంటి ప్రముఖ నగరాలు దేవాలయం కేంద్రంగా నిర్మాణం అయి ఉండడాన్ని గమనించవచ్చు. మన...
News

350 యుద్ధవిమానాల సేకరణకు యోచన

న్యూఢిల్లీ: రానున్న 20 ఏళ్లలో దాదాపు 350 యుద్ధ విమానాల సేకరణకు భారత వాయుసేన యోచిస్తోంది. ఈ మేర‌కు భారత వైమానిక దళాధిపతి ఆర్​కేఎస్​ భదౌరియా తెలిపారు. భారత అంతరిక్ష రంగంపై దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సరిహద్దులో...
News

ఆఫ్గన్ అంశంపై చేయి చేయి క‌లుపుదాం..

భారత్, రష్యా నిర్ణ‌యం న్యూఢిల్లీ: అఫ్గాన్‌లో మారుతున్న పరిణామాలపై వివిధ దేశాలతో భారత్​ వరుస చర్చలు జరపుతోంది. ఇందులో భాగంగా.. రష్యా సెక్రటరీ ఆఫ్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ జనరల్‌ నికోలాయ్‌ పాట్రూషెవ్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​ దిల్లీలో సమావేశమయ్యారు....
1 2,410 2,411 2,412 2,413 2,414 2,869
Page 2412 of 2869