News

News

పీజీలో ఆర్‌ఎస్‌ఎస్‌, సిద్ధాంతకర్తల చరిత్ర అవసరం

కన్నూర్‌ విశ్వవిద్యాలయం సిలబస్‌కు గవర్నర్‌ మొహమ్మద్‌ ఖాన్‌ మద్దతు తిరువనంతపురం: విశ్వవిద్యాలయ స్థాయిలో పవిత్ర భారతావనికి అమూల్యమైన సేవలందించి, బలిదానమైన మహనీయుల చరిత్ర ఎంతో అవసరమని, ఈ పాఠ్యాంశాలు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపకరిస్తాయని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌...
ArticlesNews

వివేకుని సింహ గర్జనకు నేటికి 128 ఏళ్ళు

ఈ రోజు హిందూ జాతి సింహగర్జన ప్రపంచానికి వినిపించిన రోజు. భారతీయులు అనాగరికులనే, అథములనే అభిప్రాయంతో ఉన్న పాశ్చాత్యులకు భారతదేశం యొక్క ఔన్నత్యం అవగతమైన రోజు. తమ ఆలోచనల కంటే, తమ ఆవిష్కరణల కంటే తమ అభివృద్ధికంటే భారత్ ఎంతో ముందున్నదని...
News

మ‌ధుర‌లో ఆ 22 వార్డులూ పవిత్రమే…

అక్కడ మద్యం, మాంసం అమ్మకాలు నిషేధం యోగి సర్కార్‌ మరో కీలక నిర్ణయం లక్నో: ఉత్తరప్రదేశ్‌ యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మ‌ధుర‌లోని శ్రీకృష్ణ జన్మభూమి చుట్టుపక్కల ఉన్న 22 వార్డుల ప్రాంతం పవిత్రస్థలం కిందకే వస్తుందని స్పష్టం...
News

తాలిబాన్ల ఘాతుకం!

అమ్రుల్లా సలేహ్ సోదరుడి కాల్చివేత న్యూఢిల్లీ: తాలిబాన్లు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌ను కైవశం చేసుకున్న తాలిబాన్లకు పంజ్‌షీర్‌ దక్కకుండా చేస్తూ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్‌ యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ అమ్రుల్లా  సలేహ్ను తాలిబాన్లు దెబ్బతీశారు. అమ్రుల్లా  సలేహ్ సోదరుడు రోహుల్లా  సలేహ్ను చంపేశారు....
News

ఉత్తరాఖండ్‌లో భూకంపం

తెల్లవారుజామున సంఘ‌ట‌న‌ ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో భూకంపం సంభవించింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రజలు తమ ఇళ్ళ నుంచి పరుగులు పెట్టారు. ఆ రాష్ట్రంలోని జోషీమఠ్‌లో శనివారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేలుపై...
News

హక్కుల కోసం రోడ్లపైకి ఆఫ్ఘన్ మహిళలు

పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నిరసనలు న్యూఢిల్లీ: ఆఫ్ఘానిస్తాన్‌లోని మ‌హిళ‌లు త‌మ పోరాటాల‌ను ఉద్ధృతం చేశారు. హ‌క్కుల కోసం రోడ్ల‌పై వ‌చ్చిన నిర‌స‌న తెలుపుతున్నారు. తాలిబన్ల నిరంకుశ వైఖరితో ఇప్ప‌టికే విసిగిపోయారు. కాబూల్‌ నగరంలో భారీ సంఖ్యలో జనం వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్...
News

హిందూ ఆలయాలపై ఆగని దాడులు!

గోడలు కూల్చివేత, నగదు, వస్తువుల చోరీ బంగ్లాదేశ్‌లో యథేచ్ఛగా హింస ఢాకా: పొరుగున గల బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు ఆగడం లేదు. ఆగస్టు-సెప్టెంబర్‌లో పలు ఆలయాల్లో దుండగలు చొరబడి, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. విలువైన వస్తువులను చోరీ చేస్తున్నారు. ఆగస్టు...
News

కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న యోగీ సర్కార్‌

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కరోనాను అక్కడి యోగీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. దీంతో వైరస్‌ ప్రభావం నామమాత్రంగా ఉన్నది. 20 కోట్లకు పైగా జనాభా ఉన్న రాష్ట్రంలో గత 24 గంటల్లో ఒక్క కొవిడ్‌ మరణం కూడా నమోదుకాలేదు. కేవలం 11 కొత్త...
1 2,409 2,410 2,411 2,412 2,413 2,869
Page 2411 of 2869