News

News

శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా 11 ఆల‌యాల‌ నిర్మాణానికి రూ.8.48 కోట్లు మంజూరు

తిరుప‌తి: శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 11 ఆల‌యాల నిర్మాణానికి రూ.8.48 కోట్లు మంజూరుకు టీటీడీ ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. ఈ ట్ర‌స్టు ద్వారా చేప‌ట్టే 50 ఆల‌యాలు, 84 ఆల‌యాల‌ జీర్ణోద్ధ‌ర‌ణ‌, పున‌ర్నిర్మాణం, 42...
News

కరోనా నివారణార్థం తిరుమలలో అఖండ బాలకాండ పారాయ‌ణం

తిరుప‌తి: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై అఖండ బాలకాండ పారాయణ జరిగింది. ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు జ‌రిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. బాలకాండలోని...
News

కిషన్ భర్వాద్ హత్య కేసులో మౌలానా అరెస్ట్

న్యూఢిల్లీ: కిష‌న్ భ‌ర్వాద్ హ‌త్య కేసులో మౌలానా(ముస్లిం మత గురువు)ని గుజ‌రాత్ ఏటీఎస్ అరెస్టు చేసింది. శ్రీకృష్ణుడిని అత్యంత శక్తివంతమైన దేవుడిగా ప్రకటించే వీడియోను సోషల్ మీడియాలో కిష‌న్ భ‌ర్వాద్ అప్‌లోడ్ చేశాడు. దీనిని స‌హించ‌లేని ఇస్లాంవాదులు బైక్‌పై వచ్చి కిషన్...
ArticlesNews

వెయ్యేళ్లనాటి భారతీయ కమ్యూనిజం

ముచ్చింతల్ లో ఫిబ్రవరి 2 నుంచి శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం ప్రారంభం వెయ్యేళ్ళ క్రితం దక్షిణ భారతాన సమతా నినాదంతో ఓ గొప్ప విప్లవం వెలుగు చూసింది. విశేషణం కోసం కాక వాస్తవ అర్థం కోసం దీనిని వీక్షించాలి. ఎందుకంటే...
News

భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాలి

గాంధీని జాతిపిత‌గా, నెహ్రూను తొలి ప్ర‌ధానిగా గుర్తింపున‌కు నిరాక‌ర‌ణ మాఘ మేళా ధర్మ సంసద్‌లో సాధువులు ల‌క్నో: భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాలని ఉత్తర‌ప్రదేశ్‌లోని పవిత్ర సంగమం (గంగ, యమున, సరస్వతి నదుల సంగమం) వద్ద మాఘ మేళా సందర్భంగా ధర్మ...
News

శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు సర్వం సన్నద్ధం

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లా, ముచ్చింతల్‌లోని ఆధ్యాత్మిక పరివర్తన దివ్యక్షేత్రంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు సర్వం సన్నద్ధమయ్యాయి. దేశ రాష్ట్రపతి, ప్రధానితో పాటు ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ డాక్ట‌ర్ మోహన్ భాగవత్...
News

అవినీతి అంటే చెద… దీనివల్ల దేశం గుల్ల అవుతుంది

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ న్యూఢిల్లీ: అవినీతి అంటే ఓ చెద వంటిదని, అది దేశాన్ని గుల్ల చేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఈ చెదను సాధ్యమైనంత త్వరగా దేశం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు....
ArticlesNews

మహాత్మా గాంధీకి నిజమైన వారసత్వం ఆర్‌ఎస్‌ఎస్!

* నేడు మహాత్ముని 74వ వర్ధంతి  మహాత్మా గాంధీగా ప్రసిద్ధి చెందిన మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ 150వ జయంతిని మనం జరుపుకుంటున్న సందర్భంగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) గాంధీ వారసత్వానికి నిజమైన వారసునిగా స్పష్టంగా ఉద్భవించింది. మహాత్మా గాంధీ దృఢమైన...
1 2,409 2,410 2,411 2,412 2,413 3,032
Page 2411 of 3032