News

News

కేదారనాథ్ ‌లో ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

ఉత్తరాఖండ్ ‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య విగ్రహాన్ని శుక్రవారం (నవంబర్ 5) ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. 2013 ఉత్తరాఖండ్ వరదల్లో ఆదిశంకరాచార్యుల సమాధి ధ్వంసమైన తర్వాత పునర్నిర్మాణమైంది. ప్రారంభోత్సవానికి ముందు, పురాతన ఆలయంలో ప్రధాని ప్రార్థనలు...
News

వారణాసి : కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకున్న125 ఏళ్ల వృద్ధుడు

వారణాసికి చెందిన 125 ఏళ్ల స్వామి శివానంద ఈ వారంలో తన రెండవ డోస్ కోవిడ్ -19 వ్యాక్సిన్ వేయించుకున్నారు. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో అతి పెద్ద వయస్కులు వీరే కావడం గమనార్హం. 1896లో జన్మించిన స్వామి శివానంద పశ్చిమ...
News

దీపావళి రోజు ఉగ్ర కుట్ర భగ్నం

దీపావళి నాడు టిఫిన్ బాక్స్ బాంబుతో పేలుడు సృష్టించాలని తీవ్రవాదులు ప్రయత్నించగా పంజాబ్ పోలీసులు అడ్డుకున్నారు. భారత్ – పాక్ సరిహద్దుల్లోని ఫిరోజ్ ‌పూర్ జిల్లాలోని వ్యవసాయ క్షేత్రంలో పెట్టిన టిఫిన్ బాంబు బాక్స్ ‌ను పోలీసులు నిర్వీర్యం చేశారు. జలాలాబాద్...
News

తలుపు తట్టి వ్యాక్సిన్‌ వేయండి – జిల్లా కలెక్టర్లకు ప్రధాని నిర్దేశం

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించారు. కరోనా టీకాను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, రెండో డోసులూ తీసుకోవడం ముఖ్యమని నొక్కి చెప్పారు. వ్యాధులను, శత్రువులను తక్కువగా అంచనా వేయొద్దని.. తుదముట్టించేంత వరకూ పోరాడాల్సిందేనని...
News

మీ వల్లే ప్రజలు ప్రశాంతంగా నిద్రించగలుగుతున్నారు – సైనికులతో ప్రధాని మోడీ

ప్రతికూల పరిస్థితుల్లో దేశానికి సైనికులు రక్షణగా నిలుస్తున్నారని.. వారి వల్లే దేశ ప్రజలంతా నిద్రపోగలుగుతున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. సర్జికల్‌ స్ట్రయిక్స్ ‌లో సైన్యం పాత్ర దేశానికే గర్వకారణమని, జవాన్ల మధ్య దీపావళి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. తాను...
News

పురాతన గణపతి విగ్రహం అక్రమ రవాణాను అడ్డుకున్న అధికారులు

400 ఏళ్లనాటి పురాతన వినాయక విగ్రహాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో పట్టుకున్నట్లు చెన్నై విమానాశ్రయం అధికారులు తెలిపారు. విదేశాల్లో విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న 'నృత్య గణపతి' విగ్రహం కాంచీపురంలోని ఓ ఇంట్లో ఉన్నట్లు...
News

దేశద్రోహం కేసు నుంచి ఓ వ్యక్తిని విముక్తం చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీం

మావోయిస్టులతో సంబంధాలు, దేశ ద్రోహ ఆరోపణలతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల కింద అరెస్టు అయిన వ్యక్తిని ఆరోపణల నుంచి విముక్తి చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. 2019 సెప్టెంబరులో కేరళ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం...
News

అమెరికాలో అధికారికంగా దీపావళి

అమెరికాలోని మిచిగాన్ రాష్ట్ర సెనెట్ హౌస్.. దీపావళి పండుగకు అధికారిక గుర్తింపు ఇచ్చిందని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రవాస భారతీయురాలు తెలిపారు. సెనెటర్ జిమ్ రన్ స్టడ్ తీర్మాన్నాన్ని ప్రతిపాదించగా.. మరో సెనెటర్ డేటా పోల్ హంకి మద్దతు తెలిపారు....
1 2,349 2,350 2,351 2,352 2,353 2,870
Page 2351 of 2870