ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం అత్యంత ప్రధానం
న్యూఢిల్లీ: పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పాలనకు జవాబుదారీతనం అత్యంత ప్రధానమైన అంశమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. ప్రజాపద్దుల కమిటీ (పిఎసి) వంద వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల...







