News

News

ట్విట్ట‌ర్‌ను నిల‌దీసిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: సున్నిత అంశంపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిందూ దేవుళ్ళ‌పై అభ్యంతరకర కంటెంట్‌ పోస్ట్‌ చేసేవాళ్ళ‌పై స్వచ్ఛందంగా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ట్విటర్‌ను నిలదీసింది. ఈ క్రమంలో మైక్రోబ్లాగింగ్‌ సైట్‌కు చురకలు అంటించింది. 'AtheistRepublic' అనే ట్విటర్‌ పేజీలో...
News

శ్రీ‌శైలంలో అర్ధ‌రాత్రి ఉద్రిక్త‌త‌!

క‌న్న‌డ భ‌క్తులు, టీ దుకాణదారుని మ‌ధ్య గొడ‌వ‌ శ్రీ‌శైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో గత అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల నేప‌థ్యంలో ఆలయ అధికారులకు, స్థానికులకు మధ్య గొడవలు మొదలయ్యాయి....
News

ప్ర‌భుత్వ ఉద్యోగ‌స్తుల‌కు ‘ఉగ్ర’ లింకులు!

జ‌మ్ముక‌శ్మీర్: దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప‌డుతున్న అయిదుగురు ప్ర‌భుత్వ ఉద్యోగ‌స్తుల‌ను జ‌మ్ముక‌శ్మీర్ ప్ర‌భుత్వం తొల‌గించింది. పోలీసు కానిస్టేబుల్ తౌసీఫ్ అహ్మద్ మీర్(పుల్వామా), కంప్యూటర్ ఆపరేటర్ గులాం హసన్ పర్రే(శ్రీనగర్), అవంతిపొరకు చెందిన అర్షిద్ అహ్మద్ దాస్(ఒక ఉపాధ్యాయుడు), పోలీసు కానిస్టేబుల్ షాహిద్...
News

మదర్సాలో బాలికపై అష్రఫ్ అలీ షేక్ అఘాయిత్యం!

ముంబై: మదర్సాలో చిన్నారుల బాగోగులు చూసుకోవాల్సిన వ్యక్తే వారి పట్ల కామాంధుడిగా మారాడు. పదేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని నాలసోపరాలో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మదర్సాలో పనిచేసే అష్రఫ్ అలీ షేక్(24) చిన్నారిని...
News

ఢిల్లీకి రానున్న ర‌ష్యా విదేశాంగ మంత్రి

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడి గురించి ప్రపంచం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే..! మరో వైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ రేప‌టి నుంచి(31) నుండి ఏప్రిల్ 1 వరకు ఢిల్లీలో ఉండనున్నారు. భారత విదేశాంగ మంత్రి...
News

తేజస్ ఫైటర్ జెట్లకు అమెరికన్ బాంబింగ్ కిట్‌లు

న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్తల దృష్ట్యా భారత రక్షణ రంగం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. భారత రక్షణ రంగాన్ని మరింత ప‌టిష్ఠం చేస్తూ ముందుకు వెళుతోంది. తాజాగా శత్రుదేశాలకు చెమటలు పట్టించే కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో కొనసాగుతున్న...
News

ముస్లిం సమాజం మెజారిటీగా ఉంది.. ఇకపై మైనారిటీలుగా పరిగణించలేం

అసొం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గౌహ‌తి: అసొం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ అనేక అసొం జిల్లాల్లో హిందువులు నిస్సహాయంగా తక్కువ సంఖ్యలో ఉన్నారని, వారిని మైనారిటీలుగా ప్రకటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ముస్లిం సమాజం మెజారిటీగా ఉందని, ఇకపై...
News

క‌శ్మీర్‌లో 34 మంది కొత్త‌గా ఆస్తులు కొన్నారు..

న్యూఢిల్లీ: 2019లో కాశ్మీర్‌ను సెమీ అటానమస్ హోదా నుంచి తొలగించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన 34 మంది వ్యక్తులు జమ్మూ కాశ్మీర్‌లో ఆస్తులు కొనుగోలు చేశారని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్...
1 2,334 2,335 2,336 2,337 2,338 3,030
Page 2336 of 3030