News

News

స్వర్ణ దేవాలయంలోకి ఆగంతకుడు.. కొట్టి చంపిన భక్తులు!

అమృత‌స‌ర్‌: అమృస‌ర్‌లోని స్వర్ణ మందిరంలోకి ఓ ఆగంత‌కుడు చొర‌బ‌డ్డాడు. అక్కడున్న కత్తిని తీసుకుని గురుగ్రంథ్‌ సాహిబ్‌ వైపు వెళ్లాడు. ఈ క్రమంలో ఆగంతుకుడిని శిరోమణి గురుద్వారా ప్రబంధక్​ టాస్క్​ఫోర్స్​ సిబ్బంది అడ్డుకున్నారు. వెంటనే ఆ యువకుడిపై భక్తులు దాడి చేశారు. ఈ...
ArticlesNews

ఓ హిందుత్వవాదీ… జర సోచ్ – సమఝ్ కే బాత్ కరో

హిందూ దేవీ దేవతలను ఎవరైనా తూలనాడినా, హిందూ ధర్మాన్ని, హిందువులను ఎవరైనా అవమానించినా కొంతమంది హిందుత్వ వాదులు "అన్య మతస్తులను మీరు ఇలాగే అవమానించగలరా? తూలనాడగలరా? అలా అని మీరు బయట తిరగగలరా? ప్రాణాలతో ఉండగలరా?" అంటూ ఆ అన్న వారిని...
News

సరస్వతీ నదిపై పరిశోధనలు

ప్రయాగ్‌రాజ్‌: పవిత్ర సరస్వతి నది ఉనికి గురించి నిపుణులు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమ స్థానంలో గంగ, యమున, సరస్వతి నదులు కలిసేవని, అయితే, కొన్ని వందల ఏళ్ళ‌ క్రితం సరస్వతి నది ఉపరితలంలో కనిపించకుండా పోయిందని, భూ...
News

భారత్ నుంచి 90 దేశాలకు కరోనా టీకాలు

న్యూఢిల్లీ: 90 దేశాలకు భారత్​ కొవిడ్ టీకాలు పంపించినట్టు విదేశాంగ మంత్రి ఎస్​.జైశంకర్ తెలిపారు. దిల్లీ వేదికగా జరుగుతున్న 3వ భారత్​- సెంట్రల్​ ఆసియా సదస్సులో ఆయన మాట్లాడారు. సదస్సుకు కిరిగిస్థాన్​ విదేశాంగ మంత్రి రుస్లాన్​ కజక్బావ్​, తజకిస్థాన్​ విదేశాంగ మంత్రి సిరోజిద్దిన్​...
News

కరాచీలో భారీ పేలుడు.. 14 మంది దుర్మరణం

క‌రాచీ: పాకిస్తాన్‌ వాణిజ్య రాజధాని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. షేర్షా మార్గంలోని ప్రైవేట్‌ బ్యాంక్‌ బిల్డింగ్‌లో పేలుడుతో 14 మంది చనిపోయారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. షేర్షా ప్రాంతంలోని పరాచా చౌక్‌లో...
News

అణ్వాయుధ రంగంలో భార‌త్‌కు మరో విజయం

అగ్ని ప్రైమ్ సక్సెస్ భువ‌నేశ్వ‌ర్‌: భారత్ ఈరోజు ఒడిశాలోని బాలాసోర్ తీరంలో అగ్ని ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఇది అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం గల అగ్ని సిరీస్ క్షిపణుల అధునాతన వెర్షన్. ఉపరితలం నుండి ఉపరితల బాలిస్టిక్ క్షిపణి 1000...
News

రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీది కీలకపాత్ర

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ భాగ్య‌న‌గ‌రం: ఐఏఎంసీ ఏర్పాటుకు హైదరాబాద్‌ అన్ని విధాలా అనుకూలమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రతిపాదించగానే అంగీక‌రించిన సీఎం కేసీఆర్ తక్కువ కాలంలో...
News

తగ్గిపోతున్న పాత్రికేయ విలువలు, ప్రమాణాలు

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ: పాత్రికేయ విలువలు, ప్రమాణాలు తగ్గిపోతున్నాయని, కొంతకాలంగా ఈ మార్పు చాలా స్పష్టంగా కనబడుతోందని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విలువలు మరింత దిగజారకుండా జాగ్రత్త వహిస్తూ ఉన్నతమైన ప్రమాణాలతో ముందుకెళ్లాల్సిన...
1 2,332 2,333 2,334 2,335 2,336 2,915
Page 2334 of 2915