News

News

19న యూపీ పర్యటనకు ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నవంబర్‌ 19వ తేదీన ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.6,250 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను పీఎం ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ...
News

బంగారం అక్రమ రవాణా!

ఐదుగురి అరెస్టు కేరళ: లెక్కల్లో చూపని బంగారాన్ని తీసుకెళ్తున్నందుకు అబ్దుల్‌, బషీర్‌, నాసర్‌, జార్జ్‌, థామస్‌లను కాలికట్‌ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మరో ఘటనలో పలువురి ప్రయాణికుల నుంచి రూ.3.71 కోట్ల విలువైన బంగారం లభ్యమైంది. వీరంతా దుబాయ్‌, షార్జా నుంచి...
News

ఏపీ సర్కార్‌కు ఎస్సీ కమిషన్‌ నోటీసు!

మత మార్పిడులపై వివరణ ఇవ్వడంలో జాప్యం న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిడులపై జాతీయ ఎస్సీ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి నోటీసు జారీ చేసింది. గతంలో జారీ చేసిన నోటీసుకు సమాధానం ఇవ్వడంలో జాప్యం చేసినందున తాజాగా...
News

ఆక్రమణలు త‌క్ష‌ణం ఖాళీ చేయాల్సిందే…

భద్రతామండలి వేదికగా పాకిస్తాన్‌కు తేల్చి చెప్పిన భారత్‌ ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్‌ మరోసారి భారత్‌ చేతిలో శృంగభంగం చవిచూసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యుఎన్‌ఎస్‌సి)లో భారత్‌ సీమాంతర ఉగ్రవాదంపై పటిష్ఠమైన, నిర్ణయాత్మక చర్యలను కొనసాగిస్తుందని పేర్కొంది. భద్రతా మండలిలో పాక్‌ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడంతో...
News

సామాజిక బాధ్యత లేని మహ్మద్‌ ఫరీద్‌ ఖాన్‌!

117 ఛలానాలు ఉన్నా రోడ్లపై దర్జాగా రాకపోకలు భాగ్యనగరం: హైదరాబాద్‌లోని నాంపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా మహ్మద్‌ ఫరీద్‌ ఖాన్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. మహ్మద్‌ ఫరీద్‌ ఖాన్‌ పేరుతో ఉన్న ఏపీ09 ఏయూ 1727 నెంబర్‌ గల హోండా యాక్టివాపై ఉన్న...
News

ప్రసంగిస్తూనే ప్రాణాలు వదిలిన మహాస్వామీజీ

బెంగళూరు: కర్ణాటకలోని బెళగాంలో విషాదం చోటుచేసుకుంది. ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న స్వామీజీ గుండెపోటుకు గురై వేదికపైనే మరణించారు. ఈ ఘటన ఈ నెల ఆరోతేదీన జరిగింది. సంగనబసవ స్వామి తన అనుచరులను ఉద్దేశించి మాట్లాడుతుండగా ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి...
News

8 రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన

భారత వాతావరణ శాఖ హెచ్చరిక‌ న్యూఢిల్లీ: ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచనలు చేసింది. ఈనెల 16 నుంచి 18 వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని...
News

జమ్మూలో కర్ఫ్యూ

పెరుగుతున్న కొవిడ్ కేసులు జ‌మ్మూ: జమ్మూ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో బుధవారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు జిల్లా అధికారులు ప్రకటించారు. నగరంలో పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటును నిరోధించేందుకు విధించిన నైట్ కర్ఫ్యూను ఉల్లంఘించిన వారిపై కఠిన...
1 2,332 2,333 2,334 2,335 2,336 2,871
Page 2334 of 2871