News

News

బిర్సా గుర్తుగా మ్యూజియం ప్రారంభించిన ప్రధాని

రాంచీ: స్వాతంత్య్ర సమరయోధుడు, జల్‌-జంగల్‌-జమీన్‌ ఉద్యమ నేత బిర్సా ముండా గుర్తుగా జార్ఖండ్‌ రాజధాని రాంచీలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మ్యూజియాన్ని ప్రారంభించారు. సోమవారం జరిగిన వీడియో కాన్ఫరేన్స్‌లో పాల్గొన్న మోదీ.. రిమోట్‌ ద్వారా మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ...
News

క్రైస్తవ మాఫియాపై విల్లునెక్కుపెట్టిన మహావీరుడు బిర్సా ముండా

క్రైస్తవ మిషనరీల అకృత్యాలపై జార్ఖండు ప్రాంతంలోని బిర్సా కొండల్లో విప్లవోద్యమాన్ని రేకెత్తించిన బిర్సా ముండా భగవాన్ బిర్సా ముండాగా ప్రసిద్దుడు. ఈయన 1875 నవంబరు 15న జార్ఖండు ప్రాంతంలోని చోటా నగర్ సమీపాన ఓ కుగ్రామంలో జన్మించాడు. తండ్రి సుగ్లా ముండా...
News

పాలక్కాడ్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త హత్య!

పాలక్కాడ్‌(కేరళ): కేరళలోని పాలక్కాడ్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకర్తను దుండగులు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో నరికి చంపారు. మృతుడు మంబరం ఎల్లపుల్లికి చెందిన సంజిత్‌గా గుర్తించారు. సంజిత్‌కు 27 ఏళ్ళు ఉంటాయి. భార్య, ఏడాది బాబుతో బైక్‌పై...
News

దేశంలో తొలిసారిగా గోమాతకు అంబులెన్స్‌

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్య నాథ్‌ ప్రభుత్వం గోవుల సంరక్షణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యోగి ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా...
News

ఢిల్లీలో లాక్డౌన్‌!

న్యూఢిల్లీ: ఢిల్లీలో కాలుష్య తీవ్రతను తగ్గించడానికి హైకోర్టు ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సోమవారం నుండి ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేసి, ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయమని కోరింది. నవంబర్ 17 వరకు నిర్మాణ...
News

భార‌త్‌కు అందనున్న రష్యా ఎస్400 క్షిపణులు

న్యూఢిల్లీ: రష్యా నుంచి భారత్‌ కొనుగోలు చేసిన ఎస్​-400 క్షిపణుల అందజేత ప్రక్రియ ప్రారంభమైనట్టు రష్యా ఉన్నతాధికారులు తెలిపారు. మొదటి నుంచి రక్షణ రంగంలో కీలక ఆయుధ సామగ్రిని రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్​ ప్రాధాన్యమిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా...
News

పారదర్శక పరిపాలనకు ‘చింతన్ శివిర్’

ప్ర‌ధాన మంత్రి మోదీ కీలక నిర్ణయం న్యూఢిల్లీ: సాంకేతికతను ఉపయోగించుకుని పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మండలిలోని 77 మంది మంత్రులను ఎనిమిది గ్రూపులుగా విభజించనున్నారు. ప్రతి గ్రూప్​లోనూ కొంతమంది నైపుణ్యం...
News

కేరళలో వరద బీభత్సం

రెడ్ అలర్ట్ ప్రకటన తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం, కొల్లాం, పథనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో రహదారులు నీటమునిగాయి, ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడి రైలు పట్టాలపై పడటంతో సర్వీసులకు అంతరాయం...
1 2,336 2,337 2,338 2,339 2,340 2,871
Page 2338 of 2871