News

News

డిసెంబ‌రులో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు ఇవే…

తిరుప‌తి: తిరుమ‌ల తిరుప‌తి శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆల‌యంలో వ‌చ్చే నెల డిసెంబ‌ర్‌లో విశేష ఉత్స‌వాలు జ‌రగ‌నున్నాయి. వాటి వివ‌రాల‌ను దేవ‌స్థానం అధికారులు వెల్ల‌డించారు. డిసెంబ‌రు 1 నుండి 2022, ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఋగ్వేద...
News

‘గోద్రా’ దోషి మృతి

వడోదరా: గోద్రా రైలు దహనం కేసు దోషుల్లో ఒకడైన బిలాల్​ ఇస్మాయిల్​ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అతని ఆరోగ్య విషమించటంతో ఈ నెల‌ 22న నగరంలోని ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. గుజరాత్​ గోద్రాలో 2002లో జరిగిన రైలు...
News

కొవిడ్‌పై ప్ర‌ధాని స‌మీక్ష‌

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొవిడ్ కొత్త వేరియంట్‌ 'ఒమిక్రాన్‌' కలవరపెడుతున్న వేళ ప్రధాని సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. వర్చువల్​గా జరిగిన ఈ సమావేశంలో దేశంలో...
News

రైలు పట్టాలు తొలగించిన మావోలు

రాయ్‌పూర్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రం, దంతేవాడ జిల్లా భాన్సీ, కమలూర్‌ మధ్యలో మావోయిస్టులు రైలు పట్టాలు తొలగించారు. దీంతో కిరండోల్‌ నుండి విశాఖపట్నంకి ఐరన్‌ ఓర్‌ లోడుతో వెళుతున్న రైలు పట్టాలు తప్పి 20 బోగీలు పడిపోయాయి. సాయుధులైన మావోయిస్టులు 50 నుండి...
News

డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ భేష్‌

అమెరికా, చైనా వెనుకడుగు... న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల్లో భారతదేశం అమెరికా, చైనాల కంటే ముందంజలో ఉంది. ఈ మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. ఫైనాన్షియల్‌ ఒలంపిక్స్‌లో ప్రపంచంలో మరే దేశానికి అందనంత ఎత్తులో భారత్‌ ఉందంటూ ఆయన...
News

కశ్మీర్ యువతను డ్రగ్స్‌కు బానిస చేస్తున్న‌ పాకిస్తాన్

జ‌మ్ము: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేందుకు పాకిస్థాన్​ పెద్ద మొత్తంలో డ్రగ్స్ తరలిస్తోందని జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్​బాగ్​ సింగ్ తెలిపారు. ఓ ప్రణాళిక ప్రకారం మాదకద్రవ్యాలు రవాణా చేసి స్థానిక యువతను బానిసలను చేస్తోందని ఆరోపించారు. నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో, జమ్ముకాశ్మీర్ పోలీసులు...
News

అధికారంలోకి వస్తే వివాదాస్పద భూభాగాలు స్వాధీనం

నేపాల్ మాజీ ప్రధాని ఓలీ వ్యాఖ్య ఖాట్మండు: రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే వివాదస్పద కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్​లను​ చర్చల ద్వారా భారత్​ నుంచి తీసుకుంటామని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ చైర్మన్, మాజీ ప్రధాని ఓలీ తెలిపారు. ఆ...
News

అంతర్జాతీయ విమానాలకు భారత్‌ గ్రీన్‌సిగ్నల్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల రాకపోకలకు భారత్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. డిసెంబర్‌ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. కరోనా కారణంగా గతేడాది మార్చి నుండి భారత్‌పై అంతర్జాతీయ విమానాల...
1 2,317 2,318 2,319 2,320 2,321 2,871
Page 2319 of 2871