News

News

మదర్సాలోని బాలికపై మౌల్వీ అత్యాచారం!

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు దాద్రా నగర్‌ హవేలీ: ఇక్కడి సిల్వాస్సాలోని మదర్సా హాస్టల్‌లో చదువుతున్న ఓ బాలికపై మదర్సా మౌల్వీ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు మౌల్వీ షేక్‌ మహ్మద్‌ తారీఖ్‌ను పోస్కో...
News

దేశ విభజనకు కారణం హిందువులం అన్న భావన లేకపోవడమే..

ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ వ్యాఖ్య గ్వాలియర్: "హిందువులు లేకుండా భారతదేశం లేదు. భారతదేశం లేకుండా హిందువులు లేరు. హిందువులను, భారతదేశాన్ని విడదీసి చూడలేం. కానీ తాము హిందువులం అన్న భావాన్ని చాలా మంది మరిచిపోయారు. వారు హిందువులు కారని...
News

వైద్యం కోసం పాశ్చాత్యులు భారత్ వైపు చూపు

న్యూఢిల్లీ: భారత్‌లో నాణ్యమైన వైద్యసేవలు చౌకగా లభిస్తుండటంతో పాశ్చాత్యుల్లో అనేక మంది భారత్ బాట పడుతుంటారు. దీన్నే మెడికల్ టూరిజం అని అంటారు. విదేశీయులు అత్యధికంగా ఎంచుకునే గమ్యస్థానాల్లో భారత్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌లోని ప్రముఖ...
News

నెల్లూరు, కడప జిల్లాల్లో మళ్ళీ భారీ వర్షాలు

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, చెజర్ల, సంగం, ఏయస్ పేట మండలాల్లో రాత్రి నుంచి భారీ వర్షం కురిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవాహిస్తుండగా..ఈ వర్షాలకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుండ‌గా, కడపలో తెల్లవారుజాము...
News

పలాసలో 108 అంబులెన్స్‌ను ఢీకొన్న రైలు

ప‌లాస‌: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద 108 అంబులెన్స్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి అంబులెన్సు డ్రైవరు, వైద్య నిపుణుడు సురక్షితంగా బయటప‌డ్డారు. అంబులెన్స్‌ను రైలు దాదాపు 100 మీటర్ల దూరం వరకూ ఈడ్చుకెళ్లింది. ఓ రోగిని తీసుకొచ్చేందుకు...
News

మణిపూర్‌లో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జి

మ‌ణిపూర్‌: ప్రపంచంలో అత్యంత ఎత్తైన స్తంభపు వంతెనను రైల్వే శాఖ మణిపుర్​లో నిర్మిస్తోంది. జిరిబామ్‌-ఇంఫాల్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా.. 141 మీటర్ల ఎత్తైన స్తంభం నిర్మిస్తుండగా.. ప్రపంచంలోనే ఇది ఎత్తైన రైల్వే బ్రిడ్జ్​ పిల్లర్​గా నిలవనుందని రైల్వేశాఖ తెలిపింది. 111 కిలోమీటర్ల...
News

ఏపీలో చర్చిల నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధులు?

విచారణకు ఆదేశించిన కేంద్రం న్యూఢిల్లీ: ఎంపీ ల్యాడ్స్‌ నిధుల్ని హిందూ యేతర మత సంబంధ పనులకు కేటాయించారంటూ అందిన ఫిర్యాదుపై వాస్తవ నివేదికను వెంటనే పంపాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రణాళిక...
News

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఒమిక్రాన్ క‌ల‌క‌లం

బెంగ‌ళూరు: బెంగ‌ళూరు ఎయిర్‌పోర్ట్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క‌ల‌క‌లం రేగింది. విమానం దిగిన ఇద్ద‌రు దక్షిణ ఆఫ్రికా దేశ‌స్థుల‌కు టెస్ట్ చేయ‌గా క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వాళ్ల‌ను వెంట‌నే క్వారంటైన్‌కు త‌ర‌లించారు. వారిలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉందో లేదో...
1 2,316 2,317 2,318 2,319 2,320 2,871
Page 2318 of 2871