News

News

పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ కీలక నిర్ణయం

భారత్‌లో తీర్థయాత్రలకు ఏర్పాటు మొదటి విడతగా పాక్‌లోని మందిరాలను సందర్శిస్తున్న హిందువులు ఇస్లామాబాద్‌: భారత్, పాకిస్తాన్‌ల మధ్య దూరాన్ని తగ్గించేందుకు ప్రతి నెలా గుళ్లు, గోపురాలకు, ప్రార్థనా స్థలాలకు తీర్థయాత్రలు నిర్వహించాలని పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ యోచిస్తోంది. ఇందుకోసం ఓ ప్రణాళిక...
News

రూ.500 కోట్ల విలువైన మరకత లింగం స్వాధీనం

తంజావూరు: తమిళనాడులోని తంజావూరులో రూ.500 కోట్ల విలువైన మరకత లింగాన్ని సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొన్నేళ్లుగా బ్యాంకు లాకర్‌లో పెట్టిన వ్యక్తులు, ఇటీవల దానిని బయటకు తీసుకొచ్చి అరులానందనగర్‌లోని ఓ ఇంట్లో దాచారు. ఆ నోటా ఈ నోటా సమాచారం...
News

ముత్తులూరులో ఘ‌నంగా భారతమాత పూజ‌

క‌ర్నూలు: జిల్లాలోని రుద్రవరం మండలం, ముత్తులూరు గ్రామంలో భారతమాత పూజ నగర సంకీర్తన, గోమాత పూజ ఘ‌నంగా జ‌రిగింది. ప్రధాన వక్తగా ఆర్.ఎస్‌.ఎస్ ప్రముఖ్‌ రామకృష్ణ ప్రసంగించారు. రామాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో భజన బృందానికి రెండు మైక్ స్టాండ్లు ,...
News

అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేస్తే సొమ్మే సొమ్ము!

పోలీసుల‌కు రూ. 22 లక్షల బహుమానం ప్ర‌క‌టించిన హిందూ సంఘాలు గురుగ్రామ్‌: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీని అరెస్టు చేసిన వారికి రూ.22 లక్షలు ఇస్తామని గురుగ్రామ్‌లో హిందూ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. హిందూ ధర్మకర్త...
News

విశాఖపట్నం, హైదరాబాద్‌లలో ‘అల్లూరి’ మ్యూజియంలు

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి భాగ్య‌న‌గ‌రం: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మ్యూజియంలను విశాఖపట్నం, హైదరాబాద్‌లలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నట్టు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు...
News

క్రిప్టోకరెన్సీలను నిషేధించాలి

స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్‌ గ్వాలియ‌ర్‌: స్వదేశీ జాగరణ్ మంచ్(ఎస్‌జేఎం) దేశంలో క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేర‌కు డిసెంబరు చివరి వారంలో గ్వాలియర్‌లో జరిగిన మంచ్ మూడు రోజుల సమ్మేళనంలో తీర్మానాలు ఆమోదించబడ్డాయి. ఈ-కామర్స్ దిగ్గజాలు...
News

హిందూ కుటుంబంలో ‘శిలువ’ చిచ్చు!

క్రైస్త‌వంలోకి కొడుకు, కూతుళ్ళు.. క‌ల‌త చెందిన కుటుంబ య‌జ‌మాని అంత్యక్రియల‌పై అనుమానం ఆల‌యానికి రూ. 2 కోట్ల విలువైన ఇంటిని విరాళంగా ప్ర‌క‌టించిన తండ్రి చెన్నై: దేశంలోని ప‌చ్చ‌ని హిందూ కుటుంబాల్లో 'శిలువ' చిచ్చు రేపుతోంది. చ‌ట్ట వ్య‌తిరేకంగా మ‌త‌మార్పిడిలు ఎక్కువ‌వుతుండ‌డంతో...
ArticlesNews

ఆధునిక భారత ఆది గుర్విణి శ్రీమతి సావిత్రిబాయి ఫూలే

మహాత్మా జోతిబా ఫూలే సామాజిక సమతా ఉద్యమానికి అగ్రేసరులు. సావిత్రిబాయి ఫూలే వారి సతీమణి. ఒక పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ తప్పక ఉంటుంది. మహిళలు బయకు వచ్చే స్థితిలేని సమయంలో సావిత్రిబాయి జోతిబా ఫూలేకు సామాజిక కార్యక్రమాలలో అడుగడుగునా...
1 2,316 2,317 2,318 2,319 2,320 2,915
Page 2318 of 2915