News

News

108 అడుగుల హనుమ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

గాంధీన‌గ‌ర్‌: గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తయిన హనుమంతుడి విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగస్వామికావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శనివారం హనుమాన్ జయంతి...
News

అప్పుతీర్చ‌లేక కూతురిని అమ్మేసిన తండ్రి.. తృణమూల్ కాంగ్రెస్ నేత గ్యాంగ్ రేప్!

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌లో ఆడవారిపై అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. మరో దారుణ ఘటన బయటకు వచ్చింది. గిరిజన బాలికను సొంత తండ్రే అమ్మేశాడు. ఈ తర్వాత బాలికపై టీఎంసీ నాయకుడు, అతని సహచరులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన పశ్చిమ...
News

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌ళ్ళీ పాకిస్తాన్ జిందాబాద్ నినాదాల కలకలం

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో సింఘై కలాన్ గ్రామంలో ఓ దుకాణదారుడు తన షాపులో ‘పాకిస్తాన్ జిందాబాద్’ పాట ప్లే చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన బీజేపీ నేతలు భూటా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు...
News

మంత్రిగారొస్తున్నారని… శ్రీకాళహస్తి ఆలయ అధికారుల ఓవ‌ర్ యాక్ష‌న్‌!

గంటల పాటు క్యూలైన్లలోనే భక్తుల నిలిపివేత ఆగ్రహంతో మినిస్టర్ గోబ్యాక్ అంటూ నినాదాలు శ్రీ‌కాళ‌హ‌స్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయ దర్శనానికి వచ్చిన దేవాదాయశాఖ మంత్రి సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. సత్యనారాయణ మొదటిసారి మంత్రి హోదాలో ఆలయానికి వస్తుండటంతో అరగంట...
News

అనకాపల్లిలో జాతరకు విద్యుత్ సరఫరా నిలిపివేత‌!

అన‌కాప‌ల్లి: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మరిడి మహాలక్ష్మి జాతరలో ఉద్రిక్తత నెలకొంది. రెండేళ్ళ‌కొక‌సారి జాతర దృష్ట్యా నాలుగు కూడళ్ళ‌ల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రాత్రంతా అమ్మవారి ఊరేగింపు, జాగరణ ఆనవాయితీగా వస్తోందన్నారు. అయితే, పోలీసులు మాత్రం.. అనుమతించిన సమయం...
News

ఏపీలో ఆల‌యాల సొమ్ము దుర్వినియోగం!

పురాతన ఆలయాల పునరుద్ధరణ నిధిని కార్యాలయ మరమ్మతులకు వాడుకున్న వైనం అమ‌రావ‌తి: ఆలయాల నుంచి సర్వశ్రేయోనిధి (సీజీఎఫ్‌) కింద తీసుకునే సొమ్మును పురాతన ఆలయాల పునరుద్ధరణకు మాత్రమే వినియోగించాలని నిబంధనలున్నా.. కొత్త జిల్లాల్లో ఏర్పాటైన జిల్లా దేవాదాయశాఖ అధికారి కార్యాలయాల మరమ్మతులు,...
News

పిచ్చి వేషాలు వేస్తే తొక్క‌తీస్తాం!

చైనాకు భార‌త ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చ‌రిక‌ న్యూఢిల్లీ: భారత్‌కు హాని తలపెట్టాలని చూస్తే ఎవర్నీ వదిలిపెట్టబోమంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చైనాకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ప్రవాస భారతీయులతో మాట్లాడారు. ప్రధానమంత్రి...
News

క‌శ్మీర్‌లో సర్పంచ్‌ని కాల్చి చంపిన ఉగ్ర‌వాదులు!

క‌శ్మీర్‌: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లా పత్తాన్ ప్రాంతంలోని గోష్​బుఘ్​లో ఓ సర్పంచ్​పై తూటాల వర్షం కురింపించారు. రక్తపుమడుగులో ఉన్న అత‌డిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. చనిపోయిన సర్పంచ్ పేరు మంజూర్...
1 2,315 2,316 2,317 2,318 2,319 3,030
Page 2317 of 3030