News

News

గన్నవరం శివారు ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ

గ‌న్న‌వ‌రం: కృష్ణా జిల్లా గన్నవరం శివారులో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. సుమారు 11 నుంచి 11:30 గంటల మధ్యలో ఆలయంలోకి చొరబడిన దుండగులు రాడ్లతో హుండీలు, తాళాలు పగులకొట్టి...
News

మనసును ప్రశాంతంగా ఉంచే కళ సంగీతం

ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ గ్వాలియర్‌: సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదని, మనసును ప్రశాంతంగా ఉంచే కళ అని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. మనసును సమస్థితిలోకి తీసుకువచ్చి, ప్రతి...
News

పార్లమెంట్ మెరుగైన పనితీరుతోనే విమర్శలకు సమాధానం ఇద్దాం

రాజకీయ పక్షాలకు వెంకయ్యనాయుడు పిలుపు న్యూఢిల్లీ: మెరుగైన పనితీరుతోనే విమర్శలకు సమాధానం చెప్పాలని సభ్యులకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆదివారం పలు పార్టీల నాయకులతో భేటీ అయ్యారు. పార్లమెంటు పనితీరుపై ఇటీవల సుప్రీంకోర్టు విమర్శలు...
News

కొవిడ్ కోర‌ల్లో చైనా!

ఆంక్షలు సడలిస్తే సంక్షోభమే వెల్లడించిన తాజా పరిశోధన బీజింగ్‌: చైనా సరిహద్దులను తెరిస్తే కరోనా వైరస్‌ వ్యాప్తిపై పెకింగ్‌ యూనివర్సిటీ గణిత శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. ప్రయాణ ఆంక్షలను తొలగించి, కొవిడ్‌ కట్టడికి ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని పాటిస్తే చైనాలో...
News

బహిరంగంగా నమాజ్ చేయొద్దంటున్నా వినని ముస్లింలు

గురుగ్రామ్‌: గురుగ్రామ్‌లోని బహిరంగ ప్రదేశాల్లో ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చేస్తూనే వస్తున్నారు. ఎన్నో ప్రాంతాల్లో ప్రజలు బహిరంగ ప్రాంతాల్లో నమాజ్ చేయకూడదని నిరసన ప్రదర్శనలు చేస్తూ వస్తున్నారు. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ముస్లింలు నమాజ్ చేసుకోడానికి మారుతున్నారు...
News

మంచి నీటి సరఫరానే జల జీవన్ మిషన్ లక్ష్యం

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో 2024 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీటి అందించేందుకు ప్రారంభించిన జల్‌ జీవన్‌ మిషన్‌ అసలు ఉద్దేశం సాకారం అవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. లద్దాఖ్‌ మహిళ ఈ పథకం ద్వారా జీవితం ఎంత...
News

విశాఖ నుంచి విదేశాలకు విహార నౌకలు

విశాఖ‌ప‌ట్నం: విశాఖ నుంచి విదేశాలకు విహార నౌకా సర్వీసులు ప్రారంభించే దిశగా అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. విశాఖ నౌకాశ్రయంలో క్రూయిజ్‌ టెర్మినల్‌ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ ఏడాదిలో పనులు పూర్తి చేయాలి. ఆలోపు విశాఖ నగరానికి అంతర్జాతీయ...
News

త్రిపురలో దూసుకుపోతున్న బీజేపీ!

తృణమూల్‌కు రెండోస్థానం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు త్రిపుర: త్రిపురలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తొలిసారిగా బరిలోకి దిగింది. అయినప్పటికీ అపూర్వ విజ‌యం దిశ‌గా దూసుకుపోతోంది. దీంతో పశ్చిమ బెంగాల్‌తోపాటు త్రిపురలోనూ టీఎంసీ జెండా ఎగరేస్తుందన్న తరుణంలో గట్టి...
1 2,315 2,316 2,317 2,318 2,319 2,871
Page 2317 of 2871