News

News

కాశ్మీర్‌లో పురాతన హిందూ ఆలయం దగ్ధం!

కాశ్మీర్‌: కాశ్మీర్‌లో పురాతన హిందూ దేవాలయాన్ని దుండగులు మళ్ళీ తగులబెట్టారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా దేవ్‌సర్‌ పట్టణానికి సమీపంలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న వేల ఏళ్ళ నాటి మాతా త్రిపూర్‌ సుందరి ఆలయం జనవరి 13 అర్ధరాత్రి త‌గ‌ల‌బ‌డింది....
News

కథక్ నృత్యకారుడు పండిట్ బిర్జూ మహారాజ్ మృతి

ఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కథక్ నృత్యకారుడు, పద్మవిభూషన్ అవార్డ్ గ్రహీత పండిట్ బిర్జూ మహారాజ్(83) ఇవాళ(సోమవారం) కన్నుమూశారు. గుండెపోటుతో ఢిల్లీలోని తన నివాసంలో మృతి చెందిన‌ట్టు ఆయన బంధువులు తెలిపారు. లక్నో ఘరానాకు చెందిన బిర్జూ మహారాజ్ 1938 ఫిబ్రవరి 4న...
News

ఇమ్రాన్ ఖాన్ ఒక అంతర్జాతీయ బిచ్చగాడు

ఇస్లామాబాద్‌: జమాత్-ఎ-ఇస్లామీ అధినేత సిరాజుల్ హక్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి లాహోర్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్‌ను పక్కకు పంపిస్తేనే పాకిస్తాన్ సంక్షోభానికి తెరపడుతుందని వ్యాఖలు చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌)తో పాకిస్తాన్ అడుక్కుంటున్నందుకు ఇమ్రాన్ ఖాన్...
News

SSF ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంత్యుత్సవం

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఆవరణం నందు సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 160వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం...
NewsProgramms

శ్రీశైలం ఆలయ దుకాణాలు అన్యమతస్థులకు కేటాయించకండి – ప్రభుత్వానికి విశ్వహిందూ పరిషత్ వినతి

శ్రీశైల దేవస్థానంలోని దుకాణాలను అన్య మతాల వారికి కేటాయించ వచ్చని పేర్కొంటూ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, దేవస్థానాలలోని దుకాణాలను కేవలం హిందువులకు మాత్రమే కేటాయించాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ ప్రభుత్వానికి తమ విన్నపాన్ని తెలియజేసింది....
News

నెల్లూరు : వివేకానంద జయంతి సందర్భంగా ఆరెస్సెస్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు

దేశమంతటా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకునే స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని 12/01/2022న నెల్లూరు నగరంలోని AC నగర్, ఎం ఎస్ ఎం స్కూలు ప్రాంగణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో11 కళాశాల జట్లు,...
News

గుంటూరు జిల్లా : గుడి స్థలంలో మశీదు నిర్మాణానికి యత్నం – అడ్డుకున్న హిందువులు

గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమ్మూరుకోట గ్రామంలో హిందూ ముస్లింల మధ్య వివాదం చెలరేగింది. గతంలో హిందూ దేవతా మందిరం ఉన్న స్థలంలో మశీదు నిర్మాణానికి ఆ గ్రామంలోని ముస్లింలు ప్రయత్నించడంతో వివాదం మొదలైంది. ప్రస్తుతం ఘటనపై కలెక్టర్ గారి విచారణ...
News

IPL : వివో పోయి టాటా వచ్చె ఢాం ఢాం ఢాం

IPL నుంచి చైనా కంపెనీకి ఉద్వాసన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు కొత్త స్పాన్సర్ వచ్చింది. అది కూడా భారత కంపెనీ..! ఐపీఎల్ 2022 సీజన్ నుంచి టాటా గ్రూప్ స్పాన్సర్ గా వ్యవహరించనుంది. ఇప్పటివరకు స్పాన్సర్ గా వ్యవహరించిన చైనా...
1 2,307 2,308 2,309 2,310 2,311 2,914
Page 2309 of 2914