వినియోగంలోకి రానున్న మంగళగిరిలోని చీకటి కోనేరు
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ద్వాపరయుగంలో పాండవులు నిర్మించారు. 1807-09 మధ్యకాలంలో అప్పటి జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు ఆలయం చుట్టూ ప్రహరీతో పాటు గాలిగోపురం నిర్మించారు. ఈ గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినదిగా చెబుతారు....







