News

ArticlesNews

దళిత జనోద్దరణలో తరించిన శ్రీ ఉన్నవ లక్ష్మినారాయణ

పుట్టుకని-మరణాన్ని విశ్లేషించి, మానవ అంతిమ గమ్యాన్ని శోధించిన, వేద-వాగ్మయం ఆవిర్భవించిన దేశం మనది. బట్ట కట్టడం, క్రమబద్ధమైన జీవన విలువలను ప్రారంభించి, పాటిస్తున్న మొట్ట మొదటి దేశం మనది. అతి పురాతన, సుదీర్ఘ నాగరికత కలిగి, కాలానుగుణంగా చేరిన అనేక సామాజిక...
News

అసదుద్దీన్ ఒవైసీ మ‌తిలేని మాట‌లు!

ఎన్నిక‌ల ర్యాలీలో ప్ర‌జ‌ల‌కు బెదిరింపు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ న్యూఢిల్లీ: ఎంపీ (లోక్‌సభ) అసదుద్దీన్ ఒవైసీ ఈ నెల కాన్పూర్ ర్యాలీలో మాట్లాడిన మ‌తిలేని మాట‌ల వీడియో గురువారం (డిసెంబర్ 23) సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. ఆ వైరల్...
News

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. 32 మంది దుర్మరణం!

ఢాకా: దక్షిణ బంగ్లాదేశ్‌లో ఓ ఓడలో మంటలు చెలరేగడంతో కనీసం 32 మంది మరణించారని పోలీసులు తెలిపారు. రాజధాని ఢాకాకు దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ గ్రామీణ పట్టణం ఝలోకతి సమీపంలో శుక్రవారం ఈ సంఘటన తెల్లవారుజామున జరిగింది....
News

పంజాబ్‌లో హిందూ దేవాలయం ధ్వంసం!

అమృత్‌సర్: హిందూ దేవాలయాలపై దాడులు నిత్యకృత్య‌మ‌య్యాయి. కొందరు దుండగులు పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో ఓ హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. అజ్నాలాలోని ఆలయంలో విగ్రహాలను కావాలనే కూల్చి వేశారు. అంతేకాకుండా ఆలయంలో దొంగతనం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలయంలో ఉంచిన బంగారం,...
News

లూథియానా కోర్టులో భారీ పేలుడు

ఒకరు మృతి బెంగ‌ళూరు: పంజాబ్‌లోని లూథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒకరు మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కోర్టు కాంప్లెక్‌ భవనంలోని రెండో అంతస్తులో ఉన్న బాత్‌రూమ్‌లో మధ్యాహ్నం 12:22 గంటలకు...
News

మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం!

బెంగ‌ళూరు: కాంగ్రెస్, జేడీఎస్‌ల వ్యతిరేకత మధ్య గురువారం కర్ణాటక అసెంబ్లీలో మతమార్పిడి నిరోధక బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. అయితే, అధికార బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లేని (75 మంది సభ్యుల సభలో 32 మంది మాత్రమే ఉన్నారు) శాసన మండలిలో...
News

ఆదాయం పెంచేందుకు భారతీయ రైల్వే సరికొత్త ప్రణాళిక!

న్యూఢిల్లీ: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. అలాగే ఖర్చులను తగ్గించి ఆదాయం పెంచేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వ్యయాన్ని తగ్గించి ఆదాయం పెంచుకునేందుకు భారత్‌లో ప్రధాన రైల్వే స్టేషన్‌లలో సోలార్‌...
News

4 ఏళ్ళ‌లో 3,100 మందికి భారత పౌరసత్వం

కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ న్యూఢిల్లీ: గత నాలుగేళ్లలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లకు చెందిన హిందూ, సిక్కు, జైన్, క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు చెందిన 3,100 మందికి పైగా భారతీయ పౌరసత్వం పొందినట్టు కేంద్ర హోం వ్యవహారాల...
1 2,308 2,309 2,310 2,311 2,312 2,897
Page 2310 of 2897