News

News

వ్యూహాన్ ల్యాబ్ వద్ద గుట్టలుగా శవాలు

ట్రంప్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌ వాషింగ్టిన్‌: చైనాలోని 'వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ'పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఈ ల్యాబ్​ నుంచే వెలువడిందని తెలిపారు. కొవిడ్‌ మొదలైన తొలి...
News

నకిలీ ఉద్యోగ ప్రకటనలు చూసి మోసపోవద్దు

టీటీడీ అధికారుల‌ హెచ్చరిక తిరుప‌తి: టీటీడీలో ఉద్యోగాల భర్తీ పేరిట సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవ ప్రకటనలను నమ్మి మోసపోవద్దని టీటీడీ హెచ్చరించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు మోసపూరిత మాటలు చెప్పి గతంలో కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేసిన...
News

హర్యానాలో పెరుగుతున్న యువతుల హత్యలు!

హర్యానా: ‘మేము రాత్రి 11.30 గంటలకు శివాలయం దగ్గరకు చేరుకున్నప్పుడు, చాలా సేపు మమ్మల్ని వెంబ‌డించిన ఇన్నోవా, మా వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసి, మా దారిని అడ్డుకుంది. ఇన్నోవాలో ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు. ఇద్దరు వ్యక్తులు రివాల్వర్‌లతో కారు నుండి దిగి...
News

వందేమాతరం పాడనని చెప్పిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్తరుల్ ఇమాన్

ప‌ట్నా: ‘వందేమాతరం’ ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో సగర్వంగా చెప్పుకుంటాడు. కానీ కొందరు నాయకులు దీన్ని కూడా మతం కోణంలో చూస్తారు. వందేమాతరం చెప్పడం తమ మతానికి వ్యతిరేకమని చెప్పిన నాయకుల జాబితా పెరిగిపోతూ ఉంది. తాజాగా బీహార్ ఎంఐఎం ఎమ్మెల్యే...
News

ఎన్నికల తర్వాతే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ఎన్నికల తర్వాతే రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్‌షా స్పష్టం చేశారు. ఢిల్లీలో ‘హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌’లో ఆయన పాల్గొంటూ రాష్ట్ర హోదాపై మాట్లాడుతున్న వారు కేవలం రాజకీయ వివాదం...
News

ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం అత్యంత ప్రధానం

న్యూఢిల్లీ: పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పాలనకు జవాబుదారీతనం అత్యంత ప్రధానమైన అంశమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉద్ఘాటించారు. ప్రజాపద్దుల కమిటీ (పిఎసి) వంద వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం పార్లమెంటులోని సెంట్రల్‌ హాల్‌లో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల...
News

ఇండోనేషియాలో భారీ భూకంపం

సునామీ వస్తుందేమోనని భారత తీర ప్రాంతాల్లో భయాందోళన టొబేలో: ఇండోనేషియా మధ్య భూభాగం, ఉత్తర సులవేసి ప్రావిన్స్ లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 6.2గా నమోదైంది. తూర్పు ఇండోనేషియాలోని టొబేలో పట్టణ తీరానికి 259 కిలోమీటర్ల దూరంలో, భూమికి...
News

శబరిమలకు పోటెత్తిన భక్తులు

ఒక్క రోజే 40 వేలకుపైగా దర్శనం తిరువ‌నంత‌పురం: శబరిమలలో శనివారం రికార్డు స్థాయిలో 42,354 మంది దర్శనం చేసుకున్నట్టు కేరళ ప్ర‌భుత్వం తెలిపింది. ఆలయంలోకి ప్రవేశించే భక్తులను శానిటైజ్​ చేసి, మాస్కులు అందిస్తున్నారు. ఈ నెల తొమ్మిది నుంచి వర్చువల్ క్యూ...
1 2,305 2,306 2,307 2,308 2,309 2,871
Page 2307 of 2871