News

News

భారత యువకుడిని కిడ్నాప్ చేసిన చైనా సైనికులు

అరుణాచల్ ప్రదేశ్: చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ.. అరుణాచల్ ప్రదేశ్​ యువకుడిని అపహరించినట్టు అరుణాచల్ తూర్పు జిల్లా ఎంపీ తాపిర్ గావ్ వెల్లడించారు. జిడో గ్రామానికి చెందిన ఎస్​హెచ్ మిరాం తరోన్​ను (17) చైనా ఆర్మీ మంగళవారం కిడ్నాప్ చేసినట్టు ట్వీట్...
News

ఘనంగా ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర

భక్త జన సందోహం మధ్య వైభ‌వంగా రథోత్సవం నెల రోజుల పాటు వేడుకలు క‌ర్నూలు: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వరుడి రథోత్సవం నెలరోజుల పాటు ఘనంగా జరుగుతుంది. ఆంధ్ర - కర్ణాటక సరిహద్దు ప్రాంతాల ఇలవేల్పు ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి వారు....
News

‘వ్యాసభారతంలో భీష్మ’ పుస్త‌కాన్ని ఆవిష్కరించిన మోహ‌న్ భ‌గ‌వ‌త్‌

కొచ్చి: వ్యాస‌భార‌తంలో భీష్మ అనే పుస్త‌కాన్ని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సర్ సంఘచాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌జీ ఆవిష్కరించారు. సంఘ్ సీనియర్‌ ప్రచారక్‌, మాజీ అఖిల భారతీయ బౌద్ధిక్‌ ప్రముఖ్‌ ఆర్‌.హరిజీ ఈ పుస్త‌కాన్ని ర‌చించారు. ఈ కార్యక్ర‌మం కొచ్చిలోని...
NewsProgramms

మూడవ ఘాట్ నిర్మాణంపై పునరాలోచించండి – తితిదే కు తిరుమల తిరుపతి సంరక్షణ సమితి విజ్ఞప్తి

తిరుమల తిరుపతి సంరక్షణ సమితి (టి.టి.ఎస్.ఎస్) కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శ్రీ హరికృష్ణ అధ్యక్షతన తే. 19.01.2022 .ది బుధవారం ఉదయం 10.00 గం॥ లకు జిల్లా కమిటీ సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా సామాజిక సమరసత జాతీయ...
News

శబరిమలలో పేలుడు పదార్థాల కలకలం

ఉగ్ర దుశ్చర్యగా అనుమానం శబరిమల: శబరిమలలో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. అయ్యప్ప ఆలయ మార్గంలోని పెన్​ఘాట్ వంతెన కింద ఆరు జిలెటిన్ స్టిక్స్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాంబు స్క్వాడ్ సాయంతో సోదాలు చేపట్టారు. ఇదే మార్గంలో స్వామివారికి బంగారు...
News

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 500 మంది భ‌క్తులు ప‌య‌నం

విజయనగరం: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు విజయనగరం జిల్లాలోని అన్ని మండలాల నుంచి 500 మంది ద‌ళితులు, గిరిజనులు బస్సుల్లో బయలుదేరారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్, సమరస‌తా సేవా ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాయి....
News

మలయాళ చిత్రంలో ‘సేవా భారతి’ అంబులెన్స్‌ ప్రత్యక్షం!

చిందులేస్తున్న మతోన్మాదులు విమర్శలను తిప్పికొట్టిన నటుడు, దర్శకుడు, ఐఎంకే కేరళ: మెప్పడియాన్‌ అనే మలయాళ చిత్రంలో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సేవా భారతికి చెందిన అంబులెన్స్‌ వినియోగించారు. దీనిని ఓర్వలేని మతోన్మాదులు విమర్శలు గుప్పిస్తూ మరోసారి తమ నైజాన్ని చాటుకున్నారు. ఈ...
News

నార్నూర్‌లో ‘నూనె మొక్కు’ ఉత్స‌వం

2.5 కిలోల నూనె తాగిన మహిళ ఆదిలాబాద్‌: ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్‌లో రెండు రోజుల‌ కింద‌ట నూనె మొక్కు ఉత్స‌వం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ప్రతి ఏటా పుష్య మాసంలో నార్నూర్‌లో ఈ ఉత్స‌వం జ‌రుగుతుంది. ఉత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని జ‌రిగే ఖాందేవ్ జాతరలో...
1 2,305 2,306 2,307 2,308 2,309 2,914
Page 2307 of 2914