News

News

మ‌న్యంలో ఘ‌నంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ‌

అల్లూరి: ఏపీ మ‌న్యంలోని అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం పెద‌మాకవరం పంచాయ‌తీ గానుగుల గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ కార్య‌క్ర‌మాన్ని అత్యంత వైభవంగా జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా వ‌క్త‌లు మాట్లాడుతూ హిందూ ధ‌ర్మ విశిష్ట‌త‌, శ్రీ‌రాముడు, జాన‌కి మాత‌, ల‌క్ష్మ‌ణుడు, హ‌నుమాన్...
News

పీయూసీ ఫైనల్ పరీక్ష రాయకుండానే వెళ్ళిపోయిన ఇద్దరు పిటిషనర్లు!

ఉడిపి: హిజాబ్ విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఇద్దరు విద్యార్థినులు శుక్రవారం వార్షిక పరీక్ష రాసేందుకు నిరాకరించారు. హిజాబ్ ఘటనకు సంబంధించి ఇద్దరు పిటిషనర్లు అలియా అస్సాది, రేషమ్ లు శుక్రవారం కర్ణాటకలోని ఉడిపిలో ప్రీ-యూనివర్శిటీ కోర్సు (పీయూసీ) పరీక్ష...
News

సత్యం, కరుణ, పరిశుభ్రత, శ్రద్ధ అన్ని భారతీయ మతాల ప్రాథమిక లక్షణాలు

ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ సంఘ్‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్‌ భోపాల్‌: భోపాల్‌లో ప్రజ్ఞా ప్రవాహ అఖిల భారత ఆలోచనా సమావేశం ఆదివారం(ఏప్రిల్ 17) జరిగింది. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ సంఘ్‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్‌, స‌ర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోస్బాలే...
News

నవాబ్ మాలిక్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు!

ముంబై: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ దశలో సముచిత న్యాయ ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది....
News

రాజస్థాన్ ప్రభుత్వం వికృత చేష్ట‌లు… బుల్డోజ‌ర్‌తో ఆల‌యాల కూల్చివేత‌

జ‌య‌పూర్‌: రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డుతోంది. హిందువుల మ‌నోభావాలు, విశ్వాసాల‌పై బుల్డోజ‌ర్‌తో దాడి చేస్తోంది. అభివృద్ధి పేరుతో అల్వార్ జిల్లా, రాజ్‌గఢ్‌లో చారితాత్మ‌క మూడు దేవాలయాలను శుక్ర‌వారం బుల్డోజర్‌తో కూల్చివేసింది, ఈ ఆలయాలలో 300 సంవత్సరాల నాటి శివాలయం కూడా...
News

సబర్మతి ఆశ్రమాన్ని తొలిసారి సందర్శించిన బ్రిటన్ ప్రధాని

గాంధీన‌గ‌ర్‌: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం భారత్‌ వచ్చారు. ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌ చేరుకున్న ఆయనకు గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌, మంత్రులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం...
News

చైనా ఎకనామిక్ కారిడార్‌ను రద్దు చేసిన పాకిస్తాన్… ఇరు దేశాల సంబంధాల్లో పెను మార్పు

ఇస్లామాబాద్‌: చైనా - పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సీపీఈసీ) అథారిటీని రద్దు చేస్తూ షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రణాళికా మంత్రి అషన్‌ ఇఖ్బాల్‌ దీన్ని వనరులను వృథా చేసే 'అనవసరమైన సంస్థగా ఆదేశాల్లో పేర్కొన్నారు....
News

ఎర్రకోట నుంచి ఘనంగా గురు తేజ్ బహదూర్ జయంతి వేడుకలు

తపాలా బిళ్ల, స్మారక నాణాన్ని విడుదల చేసిన మోదీ న్యూఢిల్లీ: సిక్కుల గురువు తేగ్​ బహుదూర్​ 400వ జయంతి వేడుకల.. సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై తేగ్​ బహదూర్​కు నివాళులర్పించారు. ప్రత్యేక...
1 2,305 2,306 2,307 2,308 2,309 3,030
Page 2307 of 3030