జమ్మూ కాశ్మీర్లో పేలుడు కలకలం!
గణతంత్ర వేళ విధ్వంసానికి ఉగ్రవాదుల వ్యూహరచన హైఅలర్ట్ ప్రకటించిన భద్రతా దళాలు జమ్మూ: గణతంత్ర వేడుకల నేపథ్యంలో భద్రతా సిబ్బందిపై గ్రనేడ్తో ముష్కరులు దాడి చేశారు. శ్రీనగర్లో హరిసింగ్ హై స్ట్రీట్ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ప్రాణనష్టమేమీ జరగలేదని ఓ...







