News

News

డిసెంబర్ 13న ఉపాధ్యాయులకు వెబినార్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో 2021 డిసెంబర్ 13న రాష్ట్రంలోని ఉపాధ్యాయ మిత్రులందరికీ వెబినార్ జరుగనున్నది. డిసెంబర్ 6 న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి, డిసెంబర్ 14 గీతా జయంతి మరియు డిసెంబర్ 16 నాటికి భారతదేశం పాకిస్తాన్...
ArticlesNews

ఉత్తుంగ స్వేచ్చా తరంగం శ్రీ సుబ్రహ్మణ్య భారతి

20వ శతాబ్దికాలంలో తమిళనాడు ప్రాంతంలో జన్మించిన ప్రముఖ జాతీయకవి. వీరు సరళమైన భాషలో సహజసిద్ధమైన రీతిలో రచనలు చేసి, కవితలు వ్రాశారు. సమస్త భారతమూ ఒక్కటే అనే జాతీయ భావయుక్తమైన కవితలతో లక్షలాది ప్రజల హృదయాలలో దేశభక్తిని జాగృతమొనరించారు. వారు తమయొక్క...
News

భారత సాంస్కృతిక వికాసానికి ప్రధాని పెద్ద పీట

పూర్వ వైభవం సంతరించుకోనున్న కాశీ నగరం ఈ నెల 13న మోదీ పర్యటన కాశీ: ప్రధానమంత్రి మోదీకి ఆధ్యాత్మిక నగరమైన కాశీతో లోతైన అనుబంధం ఉంది. ఆయన ప్రధాని కాకముందు బాబా విశ్వనాథ్‌ను దర్శించుకోవడానికి చాలాసార్లు వచ్చారు. ప్రధాని అయిన తర్వాత...
News

అయోధ్య కేస్ ధైర్యంగా పరిష్కారానికి యత్నించా..

సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ న్యూఢిల్లీ: అయోధ్య కేసును సవాలుగా స్వీకరించి పరిష్కరించానని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ తెలిపారు. జస్టిస్‌ ఫర్‌ ద జడ్జ్‌ పేరిట రాసిన ఆత్మకథను ఆయన ఆవిష్కరించిన...
News

క్రూరులు!

పిల్లలకు బలవంతంగా గోమాంసం వడ్డన తర్వాత బైబిల్‌ చదవాలని ఒత్తిడి 18 నెలలుగా కిరాతక చర్యలు నిప్పులు చెరిగిన హిందూ సంఘాలు రంగంలోకి ఎన్‌సీపీసీఆర్‌ సెయింట్‌ ఫ్రాన్సిస్‌ సేవాధామ్‌పై కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు భోపాల్‌: పిల్లలకు బలవంతంగా గోమాంసం తినిపించి,...
News

సుల్తాన్‌పూర్‌లో లవ్‌ జిహాద్‌!

మహిళను మోసం చేసిన ఫహీమ్‌ పెళ్ళి కోసమే ‘హిందు’ ముసుగు తర్వాత ఇస్లాం పుచ్చుకోమని భార్యపై ఒత్తిడి పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘటన సుల్తాన్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కు చెందిన 35 ఏళ్ల ప్రతిభా సోనీ అనే హిందూ మహిళ 10...
ArticlesNews

నిష్కామ కర్మయోగి శ్రీ బాలాసాహెబ్ దేవరస్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తృతీయ సర్ సంఘచాలక్ శ్రీ బాలాసాహెబ్ దేవరస్ పూర్తి పేరు మధుకర దత్తాత్రేయ దేవరస్. క్రీ.శ. 1915, డిశంబర్ 11న మార్గశిర శుద్ధ పంచమినాడు వారు జన్మించారు. వారి విద్యాభ్యాసం పూర్తిగా నాగపూర్ లోనే జరిగింది. నాగపూర్లో...
News

నేడు స్వస్థలానికి సాయితేజ మృతదేహం

న్యూఢిల్లీ: త‌మిళ‌నాడులోని నీల‌గిరి కొండ‌ల్లో సంభ‌వించిన‌ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మరో ఆరుగురి మృతదేహాలను గుర్తించారు. రాష్ట్రానికి చెందిన లాన్స్‌నాయిక్‌ సాయితేజతో పాటు మరో ఐదుగురి మృతదేహాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వీరిలో నాలుగురు వాయుసేన సిబ్బంది ఉన్నారు. మృతదేహాలను...
1 2,297 2,298 2,299 2,300 2,301 2,871
Page 2299 of 2871