News

News

12.08 నిమిషాల‌కు ఏటీసీతో తెగిన‌ హెలికాప్ట‌ర్ లింక్‌

లోక్‌స‌భ‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న న్యూఢిల్లీ: ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్ మృతిచెందిన సంఘటనపై నిన్న‌ లోక్‌స‌భ‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న చేస్తూ సులూరు ఎయిర్‌బేస్ నుంచి హెలికాప్ట‌ర్ ఎగిరింద‌ని, 12.08...
News

నీళ్ళు కావాలని అడిగారు… ఇవ్వలేకపోయా…

కన్నీరుమున్నీరైన హెలికాప్టర్‌ ఘటన ప్రత్యక్ష సాక్షి చెన్నై: హెలికాప్టర్‌ ప్రమాదంలో చిక్కుకొని తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న బిపిన్‌ రావత్‌ తనను నీళ్ళు కావాలని అడిగారని శివకుమార్‌ అనే వ్యక్తి మీడియాకు తెలిపారు. అయితే, ఏటవాలు ప్రాంతంలో ఆయన పడి ఉండడంతో సత్వరం రక్షించేందుకు...
News

పెరుగు కోసం ట్రైన్ నిలిపివేత‌… పాకిస్తాన్ డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం!

ఇస్లామాబాద్‌: ట్రైన్ డ్రైవర్(లోకోపైలట్) పెరుగు కొనుక్కోడానికి ట్రైన్‌ను ఆపేసి వార్తల్లో నిలిచాడు. లోకోమోటివ్ డ్రైవర్ పెరుగు కొనడానికి రైలును ఆపి ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడు. ఆ సమయంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో.. వీడియో కాస్తా వైరల్‌గా...
News

57 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్

హై అలర్ట్ ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవా: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కొద్దిరోజుల వ్యవధిలోనే 57 దేశాలకు వ్యాపించింది. జింబాబ్వే సహా దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. వైరస్‌ వ్యాప్తితో ఆసుపత్రుల్లో చేరే వారి...
News

వింటర్ ఒలింపిక్స్ బహిష్కర‌ణ‌

మానవ హక్కుల ఉల్లంఘనపై కెనడా, ఆస్ట్రేలియా, బ్రిట‌న్ ఘాటు విమర్శ న్యూఢిల్లీ: 2022 బీజింగ్ వింటర్​ ఒలింపిక్స్​ను ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్​డమ్, కెనడా దేశాలు దౌత్యపరంగా బహిష్కరించాయి. ఈ మేరకు ఆయా దేశాధినేతలు ప్రకటనలు చేశారు. అగ్రరాజ్యం తరహాలోనే తమ దేశ...
News

యాగంటి ఆలయానికి ‘మైనింగ్’ ముప్పు!

క‌ర్నూలు: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలోని శైవక్షేత్రం యాగంటి. ఈ దేవాలయ సమీపంలో ఉన్న విలువైన నాపరాయి నిక్షేపాల కోసం మైనింగ్ మాఫియా మోతాదుకు మించి పేలుళ్లు జరుపుతోంది. ఫలితంగా ఎంతో ప్రాచీనమైన ఆలయ ప్రాంగణం దెబ్బతింటోందని భక్తులు ఆవేదన వ్యక్తం...
News

బిపిన్ రావత్ మరణంపై ఉభయ సభల సంతాపం

హెలికాఫ్టర్ కూలిన ఘటనపై సంయుక్త దర్యాప్తునకు ఆదేశం పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన న్యూఢిల్లీ: బిపిన్ రావత్ సహా 13 మంది మరణించిన హెలికాప్టర్ ప్రమాద ఘటనపై త్రివిధ దళాల దర్యాప్తునకు వాయుసేన ఆదేశించినట్టు రాజ్ నాథ్ సింగ్...
News

ఢిల్లీ రోహిణి కోర్టులో పేలుడు కలకలం!

ఢిల్లీ: ఢిల్లీ రోహిణి కోర్టులో పేలుడు కలకలం సృష్టించింది. ల్యాప్‌టాప్ పేలుడు జరిగినట్టు ప్రాథమికంగా చెబుతున్నా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి కాలికి గాయమైనట్టు పోలీసులు వెల్లడించారు. కోర్టులో నంబర్ 102లో ఈ పేలుడు ఘటన...
1 2,299 2,300 2,301 2,302 2,303 2,871
Page 2301 of 2871