News

News

ఐరాస పర్యావరణ తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్

చెప్పిందొకటి.. రూపొందించినది మరొకటని విమర్శ వాతావరణ మార్పులకు, ప్రపంచ భద్రత సవాళ్ళకు సంబంధించి ఐరాస భద్రతామండలి రూపొందించిన నమూనా తీర్మానాన్ని భారత్‌ వ్యతిరేకించింది. వాతావరణ మార్పులకు సంబంధించి ఇటీవల గ్లాస్గో శిఖరాగ్ర సమావేశంలో అతి కష్టమ్మీద కుదిరిన ఏకాభిప్రాయానికి ఇది వ్యతిరేకంగా...
News

నేతాజీ మరణించారా? బ్రతికే ఉన్నారా?

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీపై స్పష్టత ఇవ్వాలని కోల్ కతా హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. చంద్రబోస్ మరణించారా? లేక ఇంకా జీవిస్తున్నారా? అన్న విషయాన్ని రెండు నెలల్లోగా చెప్పాలంది. కాగా నేతాజీ మరణించారా? లేదా? అన్న విషయం ఇప్పటికీ ఓ...
News

భారత్ సాయం అభినందనీయం – ఆఫ్ఘనిస్థాన్

తాలిబాన్ల పాలనలో సంక్షోభంలో చిక్కుకున్న ఆఫ్ఘనిస్థాన్ ‌కు భారత్ మానవతా సాయంగా పంపిన వైద్య సామగ్రి మొదటి కన్‌సైన్‌మెంట్ ఆ దేశానికి చేరుకుంది. ఢిల్లీ నుంచి కాబూల్ వెళ్తున్న ఆఫ్ఘన్ ఎయిర్ ‌లైన్స్ కామ్ ఎయిర్‌లో 1.6 మెట్రిక్ టన్నుల వైద్య...
News

కశ్మీర్ : భద్రతా దళాలపై ఉగ్రదాడి

జమ్ముకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిపారు. శ్రీనగర్ శివారు జెవాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలవగా నలుగురి పరిస్థితి తీవ్ర...
News

ఆయన మన ప్రధాని – మీ ప్రవర్తన సరికాదు

వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై ప్రధాని మోడీ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వ్యక్తికి కేరళ హైకోర్టు అక్షింతలు కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాన్ని ముద్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్ వేశాడు. స్పందించిన...
News

కాశీ విశ్వనాథ్‌ నడవాను ప్రారంభించిన ప్రధాని మోడీ

ఉత్తర‌ప్రదేశ్ ‌లోని వారణాసిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్‌ నడవాను ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించారు. కాశీ సుందరీకరణ పనులు, గంగా నదిని కలుపుతూనిర్మించిన ఈ కారిడార్ ‌ని ప్రధాని మోడీ దేశ ప్రజలకు అంకితం చేశారు. ₹339 కోట్లతో...
News

మల్లన్న దేవస్థానంలో… ఆర్జిత సేవలకు ఆధార్ కార్డు తప్పనిసరి

కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆర్జిత సేవలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తున్నట్లు ఈవో లవన్న ప్రకటించారు. వీఐపీ బ్రేక్ దర్శనం, అభిషేకం టికెట్లకు కూడా ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. ఆర్జిత సేవా టికెట్లు దుర్వినియోగం...
News

అమెరికాలో టోర్నడో బీభత్సం… రెండు వందల మైళ్ళ మేర విధ్వంసం.. 70 మంది మృతి

అమెరికా ఈశాన్య రాష్ట్రం కెంటకీలో టోర్నడో కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మరింత పెరిగింది. పెనుగాలులతో కూడిన ఈ తుపాను ధాటికి సుమారు 70 మంది మరణించారు. రాష్ట్రంలో సుమారు 200 మైళ్ల మేర పలు కౌంటీలను బలమైన టోర్నడో...
1 2,295 2,296 2,297 2,298 2,299 2,871
Page 2297 of 2871