వైకుంఠ ద్వార దర్శనానికి సిఫారసు లేఖలు ఇచ్చి పంపొద్దు – వీఐపీలకు తితిదే విజ్ఞప్తి
జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22వ తేదీ అర్ధరాత్రి వరకు 10 రోజుల పాటు కల్పించే వైకుంఠ ద్వార దర్శనం కోసం వీఐపీలు సిఫారసు లేఖలు పంపవద్దని తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో ముందుగానే దర్శనం...







