News

News

హిందువుల పాలిట రాక్షసుడు ‘మహమ్మద్‌ రహీష్‌ ఇసూఫ్‌’

న్యూజిలాండ్‌లో దుర్ఘటన క్రైస్ట్‌చర్చ్‌: ఫీజీలో జన్మించి, న్యూజిలాండ్‌, క్రైస్ట్‌చర్చ్‌లో నివాసముంటున్న 63 ఏళ్ళ మహమ్మద్‌ రహీష్‌ ఇసూఫ్‌ హిందువుల పాలిట రాక్షసుడిగా మారాడు. ముగ్గురు పెద్దవారిని, ఇద్దరు చిన్న పిల్లలను హత్య చేసేందుకు ప్రయత్నించగా, నలుగురు చనిపోయారు. 11 నెలల చిన్నారి...
News

నేతాజీ విగ్రహం.. భావితరాలకు స్ఫూర్తి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించింది కేంద్రం. దిల్లీలోని ఇండియా గేట్​ వద్ద అబ్బురపరిచే నేతాజీ హాలోగ్రామ్​( బీమ్​ లైట్లతో ఏర్పాటు చేసే 3డీ చిత్రం) విగ్రహాన్ని...
NewsProgramms

‘స్వాతంత్ర్య సంగ్రామం’ నాటకం ఆహ్వానము, గోడపత్రిక విడుదల

భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సౌత్ సెంట్రల్ కల్చరల్ సెంటర్,నాగపూర్, భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్, సౌజన్యంతో సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా భారత స్వాతంత్య్ర సముపార్జన కోసం 1857 నుంచి 1947 వరకు...
NewsProgramms

కర్నూలు జిల్లాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలు

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గోకవరం గ్రామంలో ఉన్న భక్తకన్నప్ప గురుకులం ఆవాసంలోనూ మరియు దుద్యాల గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం నందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నేతాజీ జయంతిని పురస్కరించుకుని ఆయనకు సభికులు...
NewsProgramms

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం – సామాజిక సమరసతా మంచ్

భారత ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల జాతీయ కమిషన్ పదవీకాలాన్ని మరో మూడు సంవత్సరాల పాటు పొడిగించినందుకు శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అఖిల భారతీయ సామాజిక సమరసతా మంచ్ భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసింది. ఆ మేరకు సామాజిక...
News

ఘనంగా సాగుతున్న ఎమ్మిగనూరు జాతర

పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు కేవలం రైతుల కోసమే జరిగే జాతర‌గా ప్రఖ్యాతి కర్నూలు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని నీలకంఠేశ్వరస్వామి జాతర కోలాహలంగా సాగుతోంది. నెలరోజుల పాటు జరిగే ఈ జాతరలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈనెల 19న స్వామి వారి...
News

ఫిబ్రవరి 22 నుంచి శ్రీశైలం బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చే నెల 22 నుంచి మార్చి నాలుగో తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని ఈవో తెలిపారు. ఉత్సవాల సమయంలో ముందస్తుగా గదుల రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్టు ఈవో తెలిపారు. కుటీర నిర్మాణ పథకం కింద...
News

ఝార్ఖండ్ లో మావోయిస్టుల దుశ్చర్య… వంతెన, సెల్ టవర్ల పేల్చివేత

ఝార్ఖండ్ లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గిరిధ్ జిల్లా డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని వంతెనను పేల్చేశారు. శనివారం అర్ధరాత్రి దాటాక బారాగద గ్రామంలోని బరాకర్ నదిపై ఉన్న బ్రిడ్జ్ ను పేల్చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో కొన్ని కరపత్రాలు లభ్యమయ్యాయి....
1 2,259 2,260 2,261 2,262 2,263 2,872
Page 2261 of 2872