News

News

కుతుబ్‌ మినార్‌లో తవ్వకాలపై ఆదేశాల్లేవు

న్యూఢిల్లీ: ప్రపంచవారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కించుకున్న ఢిల్లీలోని కుతుబ్‌ మినార్‌లో తవ్వకాలు జరిపాలని భారత పురావస్తు శాఖను కేంద్ర సాంస్కృతిక శాఖ ఆదేశించినట్టు వచ్చిన కథనాలపై ఆ శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి కొట్టిపారవేసారు. ప్రస్తుతానికి అలాంటి ఆదేశాలేమీ ఇవ్వలేదని...
News

ఆధ్యాత్మిక కేంద్రాలు స్టార్టప్‌లకు స్ఫూర్తినివ్వాలి: మోదీ

న్యూఢిల్లీ: దేశంలోని స్టార్టప్‌లు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఇక్కడి ఆధ్యాత్మిక నిలయాలు స్ఫూర్తిదాయక కేంద్రాలుగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మైసూరు అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి 80వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఆదివారం...
News

‘క్వాడ్​ దేశాధినేతలకు ఈ సదస్సు గొప్ప అవకాశం’

న్యూఢిల్లీ: జపాన్​లో ఈనెల 24న జరగనున్న క్వాడ్​ దేశాధినేతల సమావేశంలో పాల్గొననున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందులో భాగంగా జపాన్​ పర్యటనకు బయలుదేరే ముందు క్వాడ్​ సదస్సుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ గ్రూప్​ మొదలుపెట్టిన పలు పనుల పురోగతిని సమీక్షించటం,...
News

బెంగాల్‌లో బాంబుల క‌ల‌క‌లం!

కోల్‌క‌తా: బెంగాల్‌ పూర్వ మెదినీపుర్​లోని హోగ్లా అటవీ ప్రాంతంలో శనివారం భారీగా బాంబులు బయటపడ్డాయి. ప్లాస్టిక్‌ టబ్బుల్లో వాటిని అధికారులు గుర్తించారు. అనంతరం బాంబు డిస్పోజల్‌ స్క్వాడ్‌ ఆదివారం వాటిని నిర్వీర్యం చేసింది. నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి వాటిని ధ్వంసం చేసింది....
News

జ్ఞానవాపి శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా నిరూపిస్తాం: విశ్వహిందూ పరిషత్ వెల్లడి

వార‌ణాసి: జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను విశ్వహిందూ పరిషత్ చీఫ్ అలోక్ కుమార్ స్వాగతించారు. జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటనే విషయాన్ని హిందువుల తరఫు నుంచి రుజువు చేస్తామని అన్నారు. ''సమస్య సంక్లిష్టమైనందున ఇందుకు...
News

శివలింగాన్ని అవమానించిన ఢిల్లీ ప్రొఫెసర్‌ అరెస్టు

వార‌ణాసి: వారణాసికి చెందిన జ్ఞాన్‌వాపి మసీదుపై ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టినందుకు ఢిల్లీ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో లభించిన శివలింగం గురించిన ఆరోపణలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టినందుకు ఢిల్లీ విశ్వవిద్యాలయ అసోసియేట్...
News

ప్రపంచ చెస్ ఛాంపియన్‌ను రెండోసారి ఘోరంగా ఓడించిన భార‌తీయుడు!

న్యూఢిల్లీ: ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద రమేశ్‌బాబు మరోమారు సంచలనం సృష్టించాడు. ప్రపంచ చెస్ చాంపియన్ మాగ్నస్ కార్లస్‌ పై ఈ ఏడాది రెండోసారి విజయం సాధించాడు. చెస్సబుల్ ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంటులో శుక్రవారం 16 ఏళ్ల ప్రజ్ఞానంద ప్రపంచ...
News

మరోసారి శ్రీలంకకు 40 వేల టన్నుల డీజిల్ సాయం

ఎనిమిది వేల టన్నుల బియ్యం 200 టన్నుల పాల పొడి ప్రాణాధార ఔషధాలు పంపిన భారత్ న్యూఢిల్లీ: శ్రీలంకకు ఎన్నో విధాలుగా సాయం అందిస్తున్న భారత్‌ మరో 40,000 టన్నుల డీజిల్‌ను శనివారం సరఫరా చేసింది. రుణ సాయాన్ని పొడిగించడంలో భాగంగా...
1 2,259 2,260 2,261 2,262 2,263 3,030
Page 2261 of 3030