News

News

మ‌ణిపూర్‌లో ఆర్‌.ఎస్‌.ఎస్‌. స‌ర్ సంఘ‌చాల‌క్ భాగ‌వ‌త్‌ జీ ప‌ర్య‌ట‌న‌

మ‌ణిపూర్‌: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ సంఘ‌చాలక్ డాక్టర్ మోహన్ భాగ‌వ‌త్‌ జీ నాలుగు రోజుల బైఠక్ కోసం శుక్రవారం (జనవరి 21) మణిపూర్ రాజధానికి చేరుకున్నారు. ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని హరౌలో యూత్ మోడరన్ క్లబ్(హరోరు)కు చెందిన స్వ‌యం...
News

చలికి తట్టుకోలేక నలుగురు భారతీయులు మృతి

న్యూఢిల్లీ: అమెరికా-కెనడా సరిహద్దుల్లో ఓ పసికందు సహా మొత్తం నలుగురు భారతీయులు చలికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా, కెనడాల్లోని భారత రాయబారులతో మాట్లాడారు. ఘటనపై అత్యవసరంగా స్పందించాలని సూచించారు....
News

నేతాజీ విగ్రహం ఏర్పాటు పట్ల కుమార్తె హర్షం

న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్‌ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ గౌరవార్థం ఆయన విగ్రహాన్ని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంపై సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ సంతోషం...
News

ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ పోషించిన పాత్రను గౌరవిస్తూ ఆయన విగ్రహాన్ని న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వెల్ల‌డించారు. నేతాజీ 125వ జయంతిని యావత్తు దేశం జరుపుకొంటున్న వేళ...
News

తిరుచానూరులో శ్రీయాగం ప్రారంభం

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో శ్రీ‌యాగం శుక్ర‌వారం అత్యంత వైభ‌వంగా ప్రారంభ‌మైంది. ప్ర‌పంచ శాంతి, సౌభాగ్యం, కరోనా నివారణార్థం లోకమాత శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ప్రార్థిస్తూ చేప‌ట్టిన ఈ యాగం ఈ నెల 27 వ‌ర‌కు జ‌రుగుతుంది. కొవిడ్‌-19...
News

‘బనారస్‌’లో ‘హిందూ ధర్మం’పై కోర్సు ప్రారంభం

దేశంలో తొలిసారి.. 45 మంది విద్యార్థుల చేరిక వారణాసి: వారణాసిలోని ప్రఖ్యాత బనారస్‌ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌ యూ) కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. దేశంలో హిందూ ధర్మంపై మొట్టమొదటి కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. హిందూ స్టడీస్‌పై పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సును ప్రారంభించింది. ఫ్యాకల్టీ...
News

ఫిబ్రవరి 5న మోదీ చేతుల మీదుగా ‘సమతా మూర్తి’ ఆవిష్కరణ

చిన జీయర్‌ స్వామి వెల్లడి భాగ్యనగరం: సామాజిక సంస్కరణలకు ఆద్యుడైన రామనుజాచార్యుల 1000వ జయంతి సందర్భంగా 216 అడుగుల ‘సమతా మూర్తి’ని ఫిబ్రవరి అయిదోతేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. అదే నెల 13న సమతా మూర్తిలోపల గర్భాలయాన్ని రాష్ట్రపతి రామ్‌...
News

వ‌చ్చే నెల‌ 16 నుంచి మేడారం మహా జాతర

ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధ భాగ్య‌న‌గ‌రం: ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరుగనుంది. ఈ మేరకు మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం పూజారుల సంఘం...
1 2,261 2,262 2,263 2,264 2,265 2,872
Page 2263 of 2872