News

News

భారత వైవిధ్యం… ఎన్నటికీ విభేదాలకు కారణం కాదు

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి న్యూఢిల్లీ: అహ్లాదకర వైరుధ్యాల భూమి భారత దేశమని, దేశంలోని వైరుధ్యం భిన్న విశ్వాసాలను పాటించే ప్రజల మధ్య ఎన్నడూ ఎలాంటి విభేదాలకు తావీయలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు....
News

వచ్చే ఏడాది నాటికి అసోం – అరుణాచల్ ప్రదేశ్‌ల సరిహద్దు వివాదాన్ని ప‌రిష్క‌రిస్తాం: అమిత్ షా

తిరప్ : అసోం-అరుణాచల్ ప్రదేశ్ మధ్య సరిహద్దు వివాదం వచ్చే ఏడాదికల్లా పరిష్కారమవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన తిరప్ జిల్లా, నరోత్తమ్ నగర్‌లో ఉన్న రామకృష్ణ మిషన్...
News

దేశద్రోహి అరెస్టు!

పాక్ మ‌హిళ వ‌ల‌పు వలలో చిక్కుకున్న సైనిక ఉద్యోగి న్యూఢిల్లీ: భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని అక్రమంగా పాకిస్తాన్‌కు అందజేసినందుకు సైనిక ఉద్యోగి ప్రదీప్ కుమార్‌ను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మహిళా ఏజెంట్ విసిరిన...
News

ప్రియురాలికి మ‌తం మార్చుకోవాల‌ని ఆస్ప‌త్రి య‌జ‌మాని ఖాన్ ఒత్తిడి!

భోపాల్‌: మహిళలకు మత మార్పిడి ఒత్తిడిలు త‌ప్ప‌డం లేదు. ఓ వర్గం యువకులు హిందూ అమ్మాయిలే ల‌క్ష్యంగా లవ్ జీహాద్ కు పాల్పడుతున్నారు. ప్రేమించినట్టు నటించి చివరికి పెళ్ళి విషయం వచ్చే సరికి మతం మారాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారు. అలాంటి ఘటనే...
News

భారీగా తగ్గిన పెట్రో, డీజిల్ ధరలు.. మోదీ ట్వీట్

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. లీటర్ పెట్రోల్‌‌పై రూ.8, డీజిల్‌‌పై రూ.6 చొప్పున...
News

పోల‌వ‌రం త‌వ్వ‌కాల్లో పురాత‌న శివ‌లింగం

పోల‌వ‌రం: పోలవ‌రం ప్రాజెక్టు వ‌ద్ద ప‌నులు చేస్తుండ‌గా గోదావ‌రి న‌దిలో ఓ శివ‌లింగం బ‌య‌ట‌ప‌డింది. ఏలూరు జిల్లా పోల‌వ‌రం వ‌ద్ద ఈ ఘ‌ట‌న వెలుగుచూసింది. ప్రాజెక్టులోని స్పిల్‌వే ఎగువ‌న అప్రోచ్ చాన‌ల్‌లో భాగంగా మేఘా ఇంజినీరింగ్ కంపెనీ మ‌ట్టి త‌వ్వ‌కాలు చేప‌ట్టింది....
News

దేశంలో అన్ని ప్రాంతాలకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ సూచన మేరకు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సేవలందించేలా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను నడుపనున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ ప్రకటించారు. ఐసీఎఫ్‌లోని బోగీల తయారీ కర్మాగారాన్ని పరిశీలించి అక్కడ తయారుచేసిన ఏసీ టుటైర్‌ ఎల్‌హెచ్‌బీ...
News

తమ యావదాస్తి గోశాలకు విరాళం

ఆదర్శంగా నిలిచిన మధ్యప్రదేశ్ హిందూ కుటుంబం భోపాల్‌: మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్​లో చిన్నపాటి బంగారం, వెండి నగల దుకాణం ప్రారంభించిన రాకేష్ సురానా అనే వ్యక్తి.... వ్యాపారంలో క్రమంగా అభివృద్ధి సాధించి కోట్లకు పడగలెత్తారు. పేరు, కీర్తి రెండూ లభించాయి. ఆయనకు...
1 2,260 2,261 2,262 2,263 2,264 3,030
Page 2262 of 3030