టీటీడీ పాలకవర్గ భేటీలో కీలక నిర్ణయాలు
తిరుపతి: టీటీడీ పాలకవర్గ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భేటీ సోమవారం జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులు సమక్షంలో నిర్వహించేందుకు నిర్ణయించారు. సెప్టెంబర్ 27వ తేదీ నుండి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అలాగే, దేశవ్యాప్తంగా వైభవోత్సవాలు నిర్వహించాలని...







