బిజెపీ వైఫల్యం చెందితే… దేశం బ్రిటీష్ పౌరుడు రాహుల్ గాంధి చేతుల్లొకి వెళుతుంది – సుబ్రహ్మణ్య స్వామి.
2019 లోక్సభ ఎన్నికల్లో భాజపా విజయం సాధించి, నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయమని రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ -ఐఎస్బీ లో శనివారం పూర్వ విద్యార్థులు నిర్వహించిన చర్చా...