హిజాబ్ వివాదం 8 కాలేజీలకే పరిమితం
కర్ణాటక విద్యాశాఖ మంత్రి నగేష్ బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని కేవలం ఎనిమిది విద్యాలయాల్లో మాత్రమే హిజాబ్ వివాదం ఏర్పడిందని ఆ రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యా శాఖ మంత్రి బిసి నగేష్ తెలిపారు. ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కాగలదన్న విశ్వాసాన్ని...







