News

News

ఐరాస భద్రతా మండలిలో త్వరలో భార‌త్‌కు శాశ్వత సభ్యత్వం

న్యూఢిల్లీ: ప్రపంచంలో శక్తిమంతమైన దేశాల్లో ఒకటిగా భారత్‌ ఎదుగుతున్నప్పటికీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మాత్రం చోటు లభించడం లేదు. ఇందుకు ఎన్నో ఏళ్ళుగా కృషి జరుగుతున్నా.. కేవలం తాత్కాలిక సభ్యత్వానికే పరిమితమైంది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా...
News

జాతీయస్థాయిలో పింగళి వెంకయ్య జయంతి వేడుకలు

ఆగస్టు 2న నిర్వహణకు ఏర్పాట్లు న్యూఢిల్లీ: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాలను ఆగస్టు 2న ఘనంగా నిర్వహించనున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి ఉమా నండూరి తెలిపారు. ఈ...
News

బ్రిటన్ ప్రధాని రేసులో ఇద్దరు భారతీయ సంతతి వ్యక్తులు

న్యూఢిల్లీ: బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవి రేసులో ఇద్దరు భారత సంతతి నేతలు నిలిచారు. మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం రూపొందించిన తుది జాబితాలో ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునాక్‌, అటార్నీ జనరల్‌ సుయెలా బ్రావెర్మన్‌ చోటుదక్కించుకున్నారు. భారత...
News

సారనాథ్ నమూనా ఆధారంగానే జాతీయ చిహ్నం తయారీ

విమర్శలపై స్పష్టతనిచ్చిన శిల్పి... విపక్షాల ఆందోళనను తిప్పి కొట్టిన బీజేపీ న్యూఢిల్లీ: జాతీయ చిహ్నానికి సంబంధించి ఇచ్చిన డిజైన్లలో తాను మార్పులేవీ చేయలేదని స్పష్టం చేశారు నిర్మాణ రూపశిల్పి లక్ష్మణ్‌ వ్యాస్‌. టాటా కంపెనీ మట్టి నమూనాను చేసి ఇవ్వగా.. దానికి...
News

భారత్ కీలక సమాచారాన్ని ఐఎస్ఐకు అందించిన పాక్ జర్నలిస్ట్

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్టు నస్రత్‌ మీర్జా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌ యూట్యూబర్‌ షకీల్ చౌద‌రికి ఇచ్చిన ఇంటర్వ్యూలో విస్తుగొలిపే విషయాలు వెల్లడించారు. తాను 2005 నుంచి 2011 మధ్య కాలంలో(యుపీఏ హయాంలో) భారత్‌లో అనేకసార్లు పర్యటించినట్టు మీర్జా...
ArticlesNews

శ్రీ గురు పూజోత్సవం – ఆషాఢ పౌర్ణమి – వ్యాసభగవానుని జన్మదినం

అజ్ఞానాన్ని తొలగించు వాడు గురువు అన్నారు. ‘జ్ఞానాన్ని కలిగించేవాడు’ అని ఎందుకు అనలేదు? ఇక్కడ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అనుభూతిలో లేదు. అజ్ఞానం కారణంగా సంకుచిత జీవనం, స్వార్ధ జీవనం గడుపుతాము. అది తొలగిపోతే జ్ఞానంతో విశాల దృక్పథం ఏర్పడుతుంది....
News

ఢిల్లీ నుంచి ముంబై వరకు ఎలక్ట్రిక్ హైవే

న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి ముంబై వరకూ ప్రభుత్వం ఎలక్ట్రిక్ హైవే నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దాంతో పాటు భారీ వాహన యజమానులను ఇథనాల్, మెథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వాడి కాలుష్యాన్ని అడ్డుకోవాలని సూచించారు. హైడ్రాలిక్ ట్రైలర్...
News

రజాకార్‌ ఉద్యమ నేపథ్యంలో సినిమా

ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ భాగ్య‌న‌గ‌రం: నిజాం పాలనలో తెలంగాణ ప్రజలపై దమణకాండ సాగించిన రజాకార్ల నేపథ్యంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ వెల్లడించారు. అయితే, ఆ సినిమా పేరు ‘రజాకార్‌ ఫైల్స్‌’ కాదని ఆయన స్పష్టం...
1 2,196 2,197 2,198 2,199 2,200 3,034
Page 2198 of 3034