పుత్తూరులో మహాభారత బ్రహ్మోత్సవాలు..
చిత్తూరు జిల్లా పుత్తూరులోని ద్రౌపదీ దేవి సమేత ధర్మరాజుల ఆలయంలో మహాభారత బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఆగస్టు 14 నుంచి 24వ తేదీ వరకు 11 రోజుల పాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నాలుగు...







