News

భారతదేశంలో ఏ మతం వారైనా రాష్ట్రపతి కావచ్చు: తస్లీమా

524views

న్యూఢిల్లీ: నాకు భారత్‌ అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఇక్కడ ముస్లిం, సిక్కు, దళితుడు, స్త్రీ, నాస్తికుడు, గిరిజనుడు.. ఇలా ఎవ్వరైనా సరే రాష్ట్రపతి లేదా ప్రభుత్వాధినేత కావొచ్చు. ఎన్నో నాగరిక, ఉదారవాద దేశాలూ ఇంత ఉదారంగా ఉండవు అని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి