News

News

ఆ రోజుల్లో తిరుమలకు రాకండి – వృద్ధులు, చిన్న పిల్ల‌ల త‌ల్లిదండ్రులు, వికలాంగులకు TTD విజ్ఞప్తి

ఆగస్టు 11 నుండి 15 వ తేదీ వ‌ర‌కు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అసంఖ్యాకంగా భక్తులు తరలివచ్చే అవ‌కాశం ఉంటుంద‌ని టీటీడీ అంచనా వేస్తోంది. భ‌క్తులు ప్రణాళికా బ‌ద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్‌ చేసుకుని తిరుమల కు రావాలని...
News

కొమరం భీమ్ గిరిజన సంగ్రహాలయం నిర్మాణం పూర్తి

* కొమురం భీమ్ ఊరిలో అందమైన మ్యూజియం తెలంగాణ ప్రభుత్వం కొమురం భీమ్ జ్ఞాపకార్థం ఆయన స్వగ్రామమైన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జోడెన్ ఘాట్ లో తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన మ్యూజియాన్ని నిర్మించింది. స్వదేశీ దినోత్సవం (#Indigenous Day) సందర్భంగా...
News

చైనా ఫోన్లను నిషేధించనున్న భారత ప్రభుత్వం

తక్కువ రేటు చైనా ఫోన్ల అమ్మకాలను భారత్ ‌లో నిషేధించాలన్న భారత ప్రభుత్వ తాజా నిర్ణయం ద్వారా షావోమీ లాంటి చైనీస్‌ బ్రాండ్లతో సహా చాలావాటికి దెబ్బ పడనుంది. ముఖ్యంగా ప్రపంచంలోని రెండవ అతిపెద్ద మొబైల్ మార్కెట్‌ అయిన భారత్‌.. తద్వారా...
News

కాశ్మీర్లో “సారే జహాసె అచ్చా” – గూస్ బంప్స్ వస్తున్నాయన్న నెటిజన్స్

దేశం 75 ఏళ్ల స్వతంత్ర ఉత్సవాలను జరుపుకుంటున్న వేళ కాశ్మీర్లోని పాఠశాలు, బార్డర్ లో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. తాజాగా, కాశ్మీర్లోని ఓ పాఠశాలలో పిల్లలంతా జెండాలను చేతబట్టి.. 'సారే జహాసే అచ్చా' పాడుతూ దేశభక్తిని చాటారు. దీనికి సంబంధించిన వీడియోను...
News

వెయ్యి కిలోల ప్లాస్టిక్ వ్యర్ధాలతో 20 అడుగుల మహాత్మాగాంధీ విగ్రహం

* క్విట్ ఇండియా ఉద్యమానికి 80 ఏళ్లయిన సందర్భంగా నోయిడాలో ఏర్పాటు జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్ర పోరాటం తో పాటు స్వచ్ఛతపైనా ఎలుగెత్తారు. ప్రజల్లో అవగాహన కల్పించారు. స్వచ్ఛభారత్‌ మిషన్ ‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మహాత్ముడి విగ్రహంతోనే అవగాహన కల్పిస్తోంది ఉత్తర్...
News

మనిషిని మోసుకెళ్లే డ్రోన్… భారత్ లో సిద్ధం‌

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మనిషిని మోసుకెళ్లగల అధునాతన 'వరుణ' డ్రోన్‌ భారత్ ‌లో సిద్ధమైంది. వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి రోగుల్ని తరలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. పుణెలోని సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ సంస్థ ఈ డ్రోన్ ‌ను తయారుచేసింది....
News

న్యూయార్క్ లో చోళుల కాలం నాటి పార్వతీదేవి విగ్రహం…

* అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేసిన భారత ఐడల్‌ వింగ్‌ క్రిమినల్‌ ఇన్విస్టేగేషన్‌ డిపార్ట్ ‌మెంట్‌(సీఐడీ) చోళుల కాలం నాటి పురాతన పార్వతి దేవి విగ్రహం న్యూయార్క్ ‌లో ఉన్నట్లు ఐడల్‌ వింగ్‌ క్రిమినల్‌ ఇన్విస్టేగేషన్‌ డిపార్ట్ ‌మెంట్‌(సీఐడీ) పేర్కొంది. న్యూయార్క్...
News

75ఏళ్ల తర్వాత పాక్‌లో అన్న కుమారుడిని కలుసుకున్న పంజాబ్‌ వృద్ధుడు

దేశ విభజన నేపథ్యంలో పాకిస్థాన్ ‌లో ఉండిపోయిన తన అన్నయ్య కుమారుడు మోహన్‌సింగ్ ‌ను పంజాబ్ ‌కు చెందిన 92 ఏళ్ల సర్వణ్‌ సింగ్‌ దాదాపు 75ఏళ్ల తరువాత సోమవారం కలుసుకున్నారు. పాక్ ‌లోని చారిత్రక కర్తార్ ‌పుర్‌ సాహెబ్‌ గురుద్వారా...
1 2,161 2,162 2,163 2,164 2,165 3,034
Page 2163 of 3034