News

News

కొత్త సీజేఐగా జస్టిస్‌ యు.యు.లలిత్

భారత సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ (యు.యు.లలిత్‌) నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేయనుండటంతో తన స్థానంలో జస్టిస్‌ యు.యు.లలిత్‌ పేరును ఆయన సిఫారసు చేసిన...
News

చైనాలో మరో భయంకర వైరస్… లాంగ్యా హెనిపా

* పెరుగుతున్న కేసులు... తమకూ అంటిస్తుందేమోనని భయపడుతున్న ప్రపంచ దేశాలు కరోనా పుట్టినిల్లు చైనాలో మరో కొత్త రకం వైరస్‌ హడలెత్తిస్తోంది. దానిని లాంగ్యా హెనిపా వైరస్ ‌గా వైద్యులు గుర్తించారు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. తూర్పు చైనాలోని...
NewsProgramms

భారతీయ కుటుంబ విలువలను సంరక్షించుకుందాం – శ్రీ భరత్ కుమార్

నంద్యాలలోని పాన్ ఫంక్షన్ హాల్ నందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి, ప్రధాన వక్తగా ఆరెస్సెస్ దక్షిణ మధ్య సహ క్షేత్ర ప్రచారక్ శ్రీ భరత్...
News

పిడుగుపాటుతో క్యూబా చమురు నిల్వలలో 40శాతం ఆహుతి

ఒక్క పిడుగుపాటు క్యూబాను అస్తవ్యస్తం చేసింది. ఆ దేశ ప్రధాన చమురు నిల్వల్లో 40శాతం అగ్నికి ఆహుతయిపోయింది. ఈ విషయాన్ని ఆ దేశ అగ్నిమాపక విభాగం మంగళవారం వెల్లడించింది. మతంజాస్‌ సూపర్‌ ట్యాంకర్‌ పోర్టులోని నాలుగు ట్యాంకు‌లు పూర్తిగా దగ్ధమైపోయాయి. క్యూబాలోనే...
News

పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అనధికారిక బంకర్లు నిర్మిస్తున్న చైనా

* పాకిస్తాన్ సైన్యానికి అనుకూలంగా చైనా నిర్మాణాలు... హెచ్చరించిన భారత్ భారత్‌ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నా చైనా తన వక్రబుద్ధిని మానుకోవటం లేదు. సరిహద్దుల్లో ఏదో రకంగా తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పాకిస్థాన్‌...
News

నేపాల్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా భారత ఆల్రౌండర్ మనోజ్‌ ప్రభాకర్

భారత క్రికెట్‌ జట్టు మాజీ ఆల్‌రౌండర్‌ మనోజ్‌ ప్రభాకర్‌ నేపాల్‌ జాతీయ జట్టుకు హెడ్‌ కోచ్ ‌గా నియమితుడయ్యాడు. భారత జట్టు తరఫున 1984 నుంచి 1996 మధ్య కాలంలో 39 టెస్టులు, 130 వన్డేలు ఆడిన ప్రభాకర్‌ గతంలో ఢిల్లీ,...
News

మళ్లీ పట్టాలెక్కనున్న 1855 నాటి రైలు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1855లో తయారు చేయబడిన EIR-21 రైలును ఆగస్టు 15న మరోసారి నడిపించనుంది. ఈ లోకో ట్రైన్ గతంలో హౌరా నుంచి ఢిల్లీ మధ్యలో...
News

విదేశీ ప్రయాణికుల వివరాలు కస్టమ్స్ కు ఇవ్వాలి – కేంద్రం ఆదేశాలు

* ఆర్థిక నేరగాళ్లు దేశం వదిలి పారిపోకుండా చూడటానికే.... విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ ఛోక్సీ, ఇలా దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారెందరో.... వారు చేసిన మోసం వెలుగుచూసేలోపే వారు విదేశాలకు చెక్కేస్తున్నారు. ఇలాంటి మోసగాళ్లకు...
1 2,159 2,160 2,161 2,162 2,163 3,034
Page 2161 of 3034