బాలుడిపై అత్యాచారం కేసులో చర్చి ఫాదర్కు జీవిత ఖైదు
ముంబయి: అత్యాచారం కేసులో కీలక తీర్పు వెలువరించింది మహారాష్ట్ర, ముంబయిలోని పోక్సో ప్రత్యేక కోర్టు. 13ఏళ్ల బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ చర్చి ఫాదర్కు జీవిత ఖైదు విధించింది. 2015లో ఓ చర్చి ఫాదర్ జాన్సన్ లారెన్స్ 13 ఏళ్ల బాలుడిపై...







