News

News

ప్రతి సోమవారం శ్రీవారికి నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజ రద్దు.. కారణం ఇదే!

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం 67,169 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 21,222 మంది తలనీలాలు సమర్పించారు. అదేవిధంగా రూ. 3.86 కోట్ల రూపాయలు హుండీ కానుకలగా వచ్చాయి. ప్రతి సోమవారం స్వామివారికి నిర్వహించే చతుర్దశ కలశ...
News

సికింద్రాబాద్ -విజయవాడ మధ్య ఆర్‌ఆర్‌టీఎస్ రైలు!

అత్యాధునిక సాంకేతిక సదుపాయాలను ఉపయోగించుకుంటూ.. అత్యంత వేగంగా నడిచే రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. హైదరాబాద్‌ - సికింద్రాబాద్‌ జంట నగరాల్లో నడిచే మెట్రో రైళ్ల మాదిరిగా... సికింద్రాబాద - విజయవాడ పట్టణాల నడుమ ఆర్‌ఆర్‌టీఎస్...
News

ప్రవాస భారతీయుల సేవలు నిరుపమానం!

ప్రవాస భారతీయుల పనితీరు అద్భుతం అని విదేశాంగ మంత్రి డా. జైశంకర్ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా నలుదిక్కులా భారతీయులు ఉన్నారని, వీరు తమ వృత్తిధర్మం పాటిస్తూనే దేశం కోసం పరితపిస్తున్నారని ఆయన తెలిపారు. భారతీయ సంతతికి చెందినవారు అత్యంత ప్రతిభావంతులని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో...
ArticlesNews

అంతర్జాతీయ స్థాయిలో నదీ నౌకా విహారం.. ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనకు అవకాశం!

దేశంలోని నదుల్లో నౌకా విహారం ద్వారా ప్రముఖ పర్యాటక ప్రదేశాలను, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించడానికి రూపొందించిన 'ఎంవీ గంగా విలాస్‌'ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అత్యధిక దూరం నదీ యానం చేసే విలాసవంతమైన నౌకగా...
News

సంస్కృతీ, సంప్రదాయం ఉట్టిపడేలా భోగి పిడకలతో భారీ దండ తయారీ!

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని గుమ్మిలేరు గ్రామానికి చెందిన మహిళలు అత్యంత పొడవైన భోగి పిడకల దండను తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. పశుపోషణకు ప్రసిద్ధిగాంచిన ఈ గ్రామంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఏటా ఈ భోగి దండను తయారు చేస్తుంటారు. గతంలో...
News

జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడంపై ప్రధాని కార్యాలయంలో అధికారుల ఉన్నత స్థాయి సమీక్ష!

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ పట్టణంలోని భూమి ఆందోళనకర రీతిలో కుంగిపోతున్న ఘటనపై ప్రధాని కార్యాలయం సమీక్ష నిర్వహించింది. పట్టణంలోని 600కు పైగా ఇళ్లు, భవనాలు, రోడ్లు కుంగిపోవడానికి కారణాలను అన్వేషించడం కోసం వివిధ రంగాల నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం...
News

శ్రీశైల క్షేత్రంలో ఈ నెల 12 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలన్ని పురస్కరించుకొని ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల...
News

మిలిటరీ చీఫ్స్‌తో త్వరలో మోదీ భేటీ!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మిలిటరీ థియేటర్ కమాండ్స్ ఏర్పాటుపై మార్చిలో సమీక్షించబోతున్నారు. కర్ణాటకలోని కర్వార్ నావికా దళ స్థావరంలో జరిగే కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ లో దీనికి సంబంధించిన వివరాలను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సీడీఎస్‌ జనరల్ అనిల్...
1 2,010 2,011 2,012 2,013 2,014 3,038
Page 2012 of 3038