News

ArticlesNews

రోజు రోజుకీ దిగజారుతున్న పాక్‌ ఆర్థిక పరిస్థితి.. పిండి కోసం తొక్కిసలాటలు!

భారత్‌కు దాయాది దేశమైన పాకిస్థాన్‌లో రోజు రోజుకీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోంది. విదేశీ మారక నిల్వలు దారుణంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం అవి 5.8 బిలియన్‌ డాలర్లకు తగ్గి ఎనిమిదేళ్లలో కనిష్ఠ స్థాయికి చేరింది. ఇవి మూడు వారాల దిగుమతులకే సరిపోనున్నాయని సెంట్రల్‌...
News

జోషిమఠ్‌లో ఇళ్ల కూల్చివేతలు ప్రారంభం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్‌ పట్టణంలో మంగళవారం ఇళ్ల కూల్చివేతలు ప్రారంభం అయ్యాయి. పగుళ్లు ఏర్పడిన ఇళ్లు, హోటళ్లను అధికారులు కూల్చివేశారు. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సురక్షితం కాని నిర్మాణాలను కూల్చివేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సందు ఉత్తర్వులు జారీ...
News

బెంగళూరులో ఫిబ్రవరి 13 నుంచి అతిపెద్ద ఏరో షో ప్రారంభం

కర్ణాటకలోని బెంగళూరులో వచ్చే నెల ఫిబ్రవరి 13 నుంచి 17వ తేదీ వరకు ఆసియాలోనే అతిపెద్ద ఏరో షో ను నిర్వహించనున్నట్లు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులను ఆయన ఆహ్వానించారు. ఈ-డిఫెన్స్,...
News

ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం చర్యలు!

ఐఎస్‌ఐ మద్దతు ఉన్న ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్‌కు చెందిన అర్ష్‌దీప్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ దల్లాపై హోం మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అర్ష్ దల్లాను ఉగ్రవాదిగా హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది....
News

టీటీడీ వసతి గదుల అద్దె ధర తగ్గించాలని భక్తుల ఆందోళన!

కలియుగ వైకుంఠనాథుడు, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే పేద, మధ్య తరగతి భక్తులు బస చేసే వసతి గదుల అద్దెను టీటీడీ భారీగా పెంచేసింది. తిరుమల వ్యాప్తంగా ఉన్న వసతి కేంద్రాలను ఇటీవల 110 కోట్ల రూపాయలతో ఆధునికీకరించిన...
ArticlesNews

సామాజిక వైవిధ్యాన్ని కొలీజియం వ్యవస్థ పట్టించుకోలేదు!

ఉన్నత న్యాయ వ్యవస్థలో సామాజిక వైవిధ్యం సమస్యను పరిష్కరించేందుకు కొలీజియం ఎటువంటి కృషి చేయలేదని కేంద్ర న్యాయ శాఖ పార్లమెంటరీ కమిటీకు తెలిపింది. గడిచిన అయిదేళ్లలో (2018-2022) దేశంలోని అన్ని హైకోర్టులలో నియమించిన జడ్జీలలో 79 శాతం మంది ఉన్నత కులాలకు...
News

కొవిడ్ అనంతరం తగ్గిన ఆర్థిక అసమానతలు.. కేంద్రం చర్యలే కారణం!

భారత ఆర్థిక వ్యవస్థ 'కె' ఆకారంలో పుంజుకుంటోందనే విమర్శలను ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు తోసిపుచ్చారు. ధనవంతులు మరింత ధనవంతులు కావడం.. పేదవాళ్లు మరింత పేదరికంలో జారిపోవడాన్ని 'కె' ఆకారపు పురోగతిగా అభివర్ణిస్తారు. అయితే అలాంటి పరిస్థితులు లేవని.. ఆర్థిక అసమానతలు తగ్గేందుకు 'కొవిడ్‌-19'...
News

తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్‌ ఆర్.ఎన్‌ రవి వాకౌట్‌… ప్రభుత్వంతో ముదిరిన వైరం!

తమిళనాడులో గవర్నర్ ఆర్. ఎన్. రవి, ఎం.కె స్టాలిన్ ప్రభుత్వాల మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. సోమవారం రాష్ట్ర శాసనసభలో ప్రసంగించడానికి గవర్నర్ వచ్చినప్పుడు నాటకీయ పరిణామాలు జరిగాయి. ప్రసంగం ప్రారంభించగానే సభ్యుల అల్లర్ల మధ్య, ముఖ్యమంత్రి స్టాలిన్ వైఖరితో...
1 2,008 2,009 2,010 2,011 2,012 3,038
Page 2010 of 3038