భారత్ విడిచి వెళ్లిపోండి… అమెరికా పౌరులకు అల్టిమేటం
అమెరికాకి చెందిన ముగ్గురు జాతీయులపై పూణె పోలీసులు చర్యలు తీసుకున్నారు. అక్రమంగా మత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పేర్కొంటూ, అలాగే పర్యాటక వీసాల నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ ఆముగ్గురికీ పూణె పోలీసులు ‘‘లీవ్ ఇండియా నోటీసు’’ జారీ చేశారు.పోలీసుల కథనం ప్రకారం...







