News

News

దేశానికి తిరిగి వచ్చి, భారత అభివృద్ధికి అన్ని విధాలా తోడ్పడాలి

జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు అమెరికాలో స్థిరపడిన భారతీయులకు కీలకమైన పిలుపునిచ్చారు. అమెరికాలో స్థిరపడిన భారతీయులు తమ భవిష్యత్తు గురించి పునరాలోచించి, భారత్ కి తిరిగి రావాలని ఎక్స్ మాధ్యమంగా కీలక పిలుపునిచ్చారు.అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించే ఈ లేఖ రాశారు....
News

మత మార్పిళ్ల కోసం అమెరికా ‘నిధులు’’.. పక్కా ఆధారాలతో ఈడీ

మన దేశంలో అక్రమ మత మార్పిళ్లు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక చోట అక్రమ మతమార్పిళ్ల వార్తలు వింటూనే వున్నాం. మరీ ముఖ్యంగా గిరిజనులు వున్న చోట్ల, ఛత్తీస్ గఢ్ లాంటి రాష్ట్రాల్లో మరీ విపరీతంగా జరుగుతున్నాయి. వీటికి...
News

మొలక పోలేరమ్మ జాతరకు భారీ ఏర్పాట్లు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో మే 5, 6, 7 తేదీల్లో 21 ఏళ్ల తర్వాత నిర్వహించనున్న గ్రామదేవత మొలక పోలేరమ్మ జాతరకు భారీ ఏర్పాట్లు చేయనున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సొమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు....
News

సింహగిరిపై రెండో విడత చందనం అరగదీత ప్రారంభం

విశాఖపట్నం  సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో   రెండో విడత చందనం అరగదీత కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. వచ్చే నెల 1న వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి సమర్పించే మూడు మణుగుల (సుమారు 125 కిలోలు) చందనాన్ని సిద్ధం చేసేందుకు ఈ...
News

ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు తావులేదు : రాజ్‌నాథ్‌ సింగ్‌

ఉగ్రవాదంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలు అందుకు తగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు. కిర్గిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ -SCO రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు....
News

ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలి

రైతులు సంప్రదాయ విధానాలకే పరిమితం కాకుండా ప్రకృతి వ్యవసాయంపై ప్రధానంగా దృష్టి సారించాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సూచించారు. రంపచోడవరంలోని ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి...
News

ఆదివాసీ సంస్కృతికి బాట

 సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా ఆదివాసీ కొండరెడ్లు బాట పండుగను జరుపుకుంటారు. ఇప్పటికే ఈ పండుగలు ప్రారంభం కావడంతో ఏలూరు జిల్లాలోని గిరిజన  గ్రామాల్లో సందడి నెలకొంది. ఆదివాసీ నృత్యాలతో డోలు కొయ్యల వాయిద్యాలతో గిరిపల్లెలు సందడిగా మారాయి. గిరిజనుల ఆచారం ప్రతి...
News

మలేసియాలో ఉద్యోగాలంటూ మహిళా టెకీలకు నిదాఖాన్‌ ట్రాప్‌

మహారాష్ట్రలోని నాసిక్‌ టీసీఎ్‌సలో వెలుగుచూసిన రాకెట్‌కు సూత్రధారిగా భావిస్తున్న నిదా ఖాన్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వు చేసింది. ఈ వ్యవహారంలో నిదా ఖాన్‌ పాత్రను తెలిపే కీలక ఆధారాలను ఈ సందర్భంగా పోలీసులు కోర్టుకు సమర్పించారు. బాధితురాలైన...
1 20 21 22 23 24 2,888
Page 22 of 2888