News

News

కేదారనాథ్ థామం… అతిపెద్ద పరిశుభ్రతా కార్యక్రమం

కేదార్‌నాథ్ ధామ్ హిమాలయాల ఒడిలో ఉన్న అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. అయితే, ప్రతి ఏటా పెరుగుతున్న భక్తుల రద్దీ వల్ల ఇక్కడ పర్యావరణ సమస్యలు, ముఖ్యంగా ప్లాస్టిక్ కాలుష్యం పెద్ద సవాలుగా మారింది. ఇటీవల యాత్ర ప్రారంభమైన మొదటి వారంలోనే సుమారు...
News

భారత్‌ది సాంకేతిక ఐటీ.. పాక్‌ది ఉగ్రవాద ఐటీ

ఉగ్రవాదం అనేది వికృత, వక్ర మనస్తత్వం నుంచి ఉద్భవిస్తుందని భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పోరాటాన్ని జాతీయ భద్రతా సమస్య మాత్రమే కాదని, మానవత్వపు మూల విలువలను కాపాడటానికి చేసే యుద్ధమని ఆయన అభివర్ణించారు. ‘‘భారత్, పాకిస్థాన్‌లకు...
News

వెలుగులోకి ‘ల్యాండ్ జిహాద్’ అక్రమాలు

ఉత్తర ప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో వక్ఫ్ ఆస్తుల పేరిట జరుగుతున్న అక్రమాలపై యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 205 వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను జిల్లా యంత్రాంగం రద్దు చేసింది. రద్దు చేసిన...
News

అన్నవరం రత్నగిరిపై వేద పండిత సదస్యం

అన్నవరం రత్నగిరిపై వేద ఘోష ప్రతిధ్వనించింది. వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా నవ దంపతులు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల సమక్షంలో   వేద పండిత సదస్యం ఘనంగా జరిగింది.   సత్యదేవుడు, అమ్మవార్లను, పెళ్లి పెద్దలు సీతారాములను అనివేటి మండపం వద్దకు ఊరేగింపుగా...
News

మల్హర్ చారిత్రక వైభవం : సనాతన ధర్మ వారసత్వానికి సజీవ సాక్ష్యాలు

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఉన్న మల్హర్ గ్రామం మరోసారి తన చారిత్రక వైభవాన్ని చాటుకుంది. తాజాగా ఇక్కడ లభించిన 1500 ఏళ్ల నాటి రాగి శాసనం (తామ్రపత్రం) భారతదేశ చరిత్ర, ముఖ్యంగా దక్షిణ కోసల ప్రాంతపు సామాజిక, రాజకీయ పరిస్థితులపై కొత్త...
ArticlesNews

పరాయి “డే” సంస్కృతి మోజులో మన అస్తిత్వాన్ని కోల్పోతున్నామా?

ఆధునికత వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో, మన జీవన విధానంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ‘డే’ (Day) సంస్కృతి మన యువతలో వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. ఎవరో నిర్ణయించిన రోజున, ఒక ట్రెండ్‌ను అనుసరించడం ఫ్యాషన్‌గా మారింది. కానీ వేల...
News

పానక నివేదన పథకం ప్రారంభం

గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసియున్న ఎగువ సన్నిధి శ్రీ పానకాల లక్ష్మీనరసింహునికి పానక నివేదన పథకాన్ని ప్రారంభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్‌కుమార్‌  ఒక ప్రకటలో పేర్కొన్నారు. భక్తులు కోరిన రోజున వారి గోత్ర నామాలతో స్వామి వారికి పానకం...
ArticlesNews

తరతరాలుగా సేంద్రియ వ్యవసాయం- ఎరువులు వాడే పొలం కన్నా అధిక దిగుబడి

వ్యవసాయంలో రసాయనాల వినియోగం, పెరుగుతున్న ఖర్చులు అన్నదాతల నడ్డి విరుస్తున్న వేళ ఓ రైతు కొత్త ఒరవడిని సృష్టించారు. సుమారు 65 ఎకరాల భూమిలో పూర్తిగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పూర్వీకుల సంప్రదాయాలను పాటిస్తూనే అరుదైన...
1 16 17 18 19 20 2,888
Page 18 of 2888