కేదారనాథ్ థామం… అతిపెద్ద పరిశుభ్రతా కార్యక్రమం
కేదార్నాథ్ ధామ్ హిమాలయాల ఒడిలో ఉన్న అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. అయితే, ప్రతి ఏటా పెరుగుతున్న భక్తుల రద్దీ వల్ల ఇక్కడ పర్యావరణ సమస్యలు, ముఖ్యంగా ప్లాస్టిక్ కాలుష్యం పెద్ద సవాలుగా మారింది. ఇటీవల యాత్ర ప్రారంభమైన మొదటి వారంలోనే సుమారు...






