News

ArticlesNews

హిందూ ధర్మం : ఆత్మ చైతన్యం – సామాజిక సమరసత

​హిందూ ధర్మం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. దాని మూలాలు బాహ్య రూపాలలో కాకుండా అంతర్గత ఆత్మతత్వంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆది శంకరాచార్యులకు, చండాలుడికి మధ్య జరిగిన సంవాదం, హిందూత్వంలోని అసలైన 'సమరసత'ను ప్రపంచానికి చాటిచెప్పింది....
News

యూపీ మదర్సాలపై దర్యాప్తులో హైకోర్టు భిన్నాభిప్రాయాలు

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ నిధులు పొందుతున్న 558 మదర్సాలలో అక్రమాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) దర్యాప్తునకు ఆదేశించిన వివాదంలో అలహాబాద్‌ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఎన్‌హెచ్చార్సీ ఉత్తర్వులను జడ్జి జస్టిస్‌ అతుల్‌ శ్రీధరన్‌ గట్టిగా తప్పుపట్టారు....
ArticlesNews

ఆరెస్సెస్ రాజకీయాలకు, అధికార శక్తికి ఎందుకు దూరంగా వుంటుంది?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా సంఘ్ వివిధ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. అయితే... సంఘ్ ఇంత విస్తరించినా.. రాజకీయ శక్తిగా ఎందుకు మారాలని అనుకోవడం లేదని తరుచూ సంఘ కార్యకర్తలను, ప్రచారకులను,...
News

ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..

గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో   గోధ్రాలో తొలిసారిగా, ముస్లిం మెజారిటీ ప్రాంతంలో ఒక హిందూ మహిళ గెలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. గోధ్రా అల్లర్లు భారత చరిత్రలో అత్యంత దారుణమైన సంఘటన. గుజరాత్‌లో మత కల్లోలానికి దారి తీసింది. తరుచు గోధ్రా...
News

భారత్‌కు చేరిన పురాతన కళాఖండాలు

అక్రమంగా తరలించిన భారత పురాతన సంపద తిరిగి స్వదేశానికి చేరుకుంది. అమెరికాలోని మాన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ (డీఏ) కార్యాలయం సుమారు 14 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 116 కోట్లు) విలువైన 657 పురాతన కళాఖండాలను భారత్‌కు అప్పగించింది. న్యూయార్క్‌లో జరిగిన...
News

చెరువులో మహావిష్ణుమూర్తి విగ్రహం

కృష్ణా జిల్లా  గూడూరు మండలంలోని రామానుజవత్తర్లపల్లిలో మహావిష్ణుమూర్తి ఆకారంలో ఉన్న శిలా విగ్రహం బయటపడింది. గ్రామంలోని చెరువులో మట్టిని స్థానిక రైతు మట్టా లక్ష్మీనారాయణ తన ఇంటి మెరక చేసుకోవడానికి తోలుకున్నారు. ఈ నేపథ్యంలో  మట్టిని చదును చేస్తుండగా విగ్రహం బయట...
News

“భారతీయులందరిది మహాదేవుడి డిఎన్‌ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

జామియా మిలియా ఇస్లామియా (JMI) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మజహర్ ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.   ఢిల్లీలోని జామియా క్యాంపస్‌లో ఆర్‌ఎస్‌ఎస్ (RSS) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యువ కుంభ్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆసక్తికర...
News

గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి

భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానం కలిగిన గోమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆవును తక్షణమే జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆర్‌ఎస్‌ఎస్‌, వనవాసీ కళ్యాణ ఆశ్రమ నేతలు డిమాండ్‌ చేశారు. అల్లూరి సీతారామరాజు ముంచంగిపుట్టు మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
1 19 20 21 22 23 2,888
Page 21 of 2888