News

News

రామేశ్వరం రైల్వేస్టేషన్‌ పునరుద్ధరణకు 90 కోట్ల కేటాయింపు

రామేశ్వరం రైల్వేస్టేషన్‌ ను రూ.90 కోట్లతో రామనాధస్వామి ఆలయం, స్తంభాలతో రూపకల్పనతో పునరుద్ధరించనున్నారు. ప్రాచీనమైన ఈ రైల్వేస్టేషన్‌కు రోజూ సుమారు 9 వేల మందికి పైగా భక్తులు వస్తుండగా.. పండుగ రోజులు, విశేష దినాల్లో వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటోంది....
News

శ్రీరాముడిపై కర్ణాటకకు చెందిన విశ్రాంత ప్రొఫెసర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు!

కర్ణాటక రాష్ట్రానికి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ కేఎస్ భగవాన్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘శ్రీరాముడు తాగుబోతు, సీతా దేవిని అడవులకు పంపించాడు, ఆమెను పట్టించుకోలేదు’ అని అన్నారు. వాల్మీకి రామాయణంలోని ఉత్తర కాండ ప్రకారం, శ్రీరాముడు ఆదర్శప్రాయుడైన రాజు కాదని,...
News

ఇండో-పాక్ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్ ‘ఆపరేషన్ అలర్ట్’!

గణతంత్ర దినోత్సవాలను దృష్టిలో ఉంచుకుని భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ ఏడు రోజుల 'ఆపరేషన్ అలర్ట్'‌ను ప్రారంభించింది. గుజరాత్‌లోని కచ్, రాజస్థాన్‌లోని బర్మెర్ జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ఈ ఆపరేషన్ అలర్ట్‌లో పాల్గొంటున్నారు. ఇండో-పాక్ సరిహద్దు వెంబడి భద్రతను మరింత పెంచారు....
News

ఆ పూజారిని జైల్లో పెట్టాలి.. రామచరిత్‌ మానస్‌ బోధిస్తున్న వ్యక్తిపై సమాజ్‌ వాదీ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు!

మధ్యప్రదేశ్‌ ఛత్తార్‌పూర్‌ జిల్లాలోని బాగేశ్వర్ ధామ్ ఆలయ ప్రధాన పూజారి ధీరేంద్ర శాస్త్రి‌ని జైలుకు పంపాలని సమాజ్ వాదీ పార్టీ నేత ప్రసాద్ మౌర్య డిమాండ్ చేయడం కలకలం రేపుతోంది. మహాకవి తులసీదాస్ రచించిన రామ చరిత మానసములోని రామాయణ పద్యాలను...
News

చైనాలో కరోనా కల్లోలం… వారం రోజుల్లో 13 వేల మంది మృతి

చైనా దేశంలో కరోనా మరణాలు ఇప్పుడల్లా అదుపులోకి వచ్చేలా లేవు. తాజాగా ఈ నెల 13 నుంచి 19వ తేదీ మధ్యలో (వారం రోజుల్లో) కొవిడ్‌ కారణంగా 13 వేల మంది చనిపోయారని చైనా ప్రకటించింది. వీరిలో 681 మంది కేవలం...
News

ఎర్రకోటపై ఖలిస్థాన్‌ జెండా ఎగరేస్తే 4 కోట్ల బహుమతి.. ఎస్‌ఎఫ్‌జే బహిరంగ ప్రకటనపై అలెర్ట్‌!

ఈ నెల 26న దేశం మొత్తం 73వ గణతంత్ర వేడుకలకు సమాయత్తం అవుతున్న వేళ సిక్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) ఉగ్రవాద సంస్థ ఆదివారం బాంబు బెదిరింపులకు పాల్పడింది. ‘‘గణతంత్ర దినోత్సవాలకు ఎవరూ బయటకు రావద్దు, ఆ రోజు ఢిల్లీలో మేము...
News

నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకురావాలి – ఆయన కుమార్తె అనిత

జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని ఆయన కుమార్తె అనిత బోస్‌ తాజాగా డిమాండ్‌ చేశారు. జర్మనీలో నివసిస్తున్న ఆమె, సోమవారం నేతాజీ జయంతి సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘బోస్‌ 126...
News

పాక్‌లో దైవ దూషణ చట్టం మరింత కఠినం.. భారత్‌లో పరిస్థితి ఎలా ఉందంటే?

దైవదూషణ చట్టాలను మరింత కఠినతరం చేస్తూ పాకిస్థాన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇస్లాంను, మహమ్మద్‌ ప్రవక్తను నిందిస్తే ప్రస్తుతం మరణశిక్ష విధించే అవకాశం ఉంది. ఇకపై ప్రవక్తతో సంబంధం ఉన్న వ్యక్తులను అవమానించినా కఠిన శిక్షలు పడనున్నాయి. ఈ మేరకు ఇటీవల...
1 1,988 1,989 1,990 1,991 1,992 3,040
Page 1990 of 3040