రామేశ్వరం రైల్వేస్టేషన్ పునరుద్ధరణకు 90 కోట్ల కేటాయింపు
రామేశ్వరం రైల్వేస్టేషన్ ను రూ.90 కోట్లతో రామనాధస్వామి ఆలయం, స్తంభాలతో రూపకల్పనతో పునరుద్ధరించనున్నారు. ప్రాచీనమైన ఈ రైల్వేస్టేషన్కు రోజూ సుమారు 9 వేల మందికి పైగా భక్తులు వస్తుండగా.. పండుగ రోజులు, విశేష దినాల్లో వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటోంది....







