News

News

కన్నుల పండువగా బ్రహ్మోత్సవాలు

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో కొండమీదరాయుడు బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఈ సందర్బంగా స్వామి గరుత్మంతుడిపై భక్తులకు దర్శనమిచ్చారు. గరుడవాహన సేవకు ముందు ఉదయం స్థానిక కొండమీదరాయుడు స్వామి దేవాలయంలో ఉత్సవమూర్తులకు గరుడాద్రి బ్రాహ్మణ సంఘం వారు ప్రత్యేక పూజలు చేశారు....
News

వరసిద్ధుని హుండీ ఆదాయం 99 లక్షలు

చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.99,01,458 ( సుమారు 99 లక్షలు) లభించింది. శుక్రవారం ఆలయ ఆస్థాన మండపంలో స్వామి కానుకలను చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు పర్యవేక్షణలో లెక్కించారు. 50 గ్రాముల బంగారు,...
ArticlesNews

కళా తపస్వకి శ్రద్దాంజలి

భారత ఆణిముత్యం, అరుదైన మణి, విశిష్ట సంస్కృతీ పూజారి, కళాతపస్వి పద్మశ్రీ కె. విశ్వనాథ్ గారి హటాన్మరణం సినీరంగానికే కాక తెలుగు ప్రాంతాలకు, ప్రజలకు తీరని లోటు మిగిల్చింది. తెలుగు సినిమాకు విలువలు జోడించి, భారతీయ సంప్రదాయానికి, పరంపరకు, శాశ్వత సత్యానికి...
News

కడపలో విజయదుర్గాదేవి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

కడప నగరంలో కొలువుదీరిన విజయదుర్గాదేవి ఆలయ 21వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ యాగ మండపంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆలయ నిర్వాహకులు దురా ప్రసాద్‌ దంపతులు గణపతిపూజ, పుణ్యాహవాచనంతో ఉత్సవ పూర్వాంగ కార్యక్రమాలతో అంకురార్పణ చేయగా.. ప్రముఖ...
News

దేవుడి భూమి దర్జాగా కబ్జా.. ఏకంగా ఇళ్లు నిర్మించుకున్న వైనం!

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని మూలపాడు దాసాంజనేయస్వామి దూప దీప నైవేద్యం నిమిత్తం అమరావతి జమీందారు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు దానం చేసిన భూమిపై కబ్జాదారుల కన్నుపడింది. దాసాంజనేయస్వామి దేవస్థానం పోషణ నిమిత్తం ఆర్‌ఎస్‌ఆర్‌, అడంగల్‌లో సర్వే నెంబరు 2/1, 2/2లో 6.66...
News

ఆదివాసీల అతిపెద్ద పండుగ గాంధారి మైసమ్మ జాతర ప్రారంభం

గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, డోలు చప్పుళ్ల మధ్య, కొండ కోన పులకించేలా, చెట్టు పుట్ట పరవశించేలా గాంధారి మైసమ్మ జాతర శుక్రవారం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ శివారులోని చారిత్రక గాంధారి కోట వద్ద...
News

ఉత్తరప్రదేశ్‌, హర్యానా, మణిపూర్లలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు!

ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో శుక్రవారం రాత్రి భూప్రకంపనలు సంభవించాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చెరకు పంట సాగు చేస్తున్న షామ్లీ ప్రాంతంలో...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సుమారు 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న(శుక్రవారం) శ్రీవారిని 57,147 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,094 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు....
1 1,970 1,971 1,972 1,973 1,974 3,040
Page 1972 of 3040