News

News

చైనాతో సంబంధాలున్న బెట్టింగ్, లోన్ యాప్స్ భారత్ ఉక్కుపాదం.. కారణం ఇదే!

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో దేశంలో కార్యకలాపాలను నిర్వహిస్తోన్న 200లకు పైగా యాప్స్ ను నిషేధించింది. ఈ నిషేధ ప్రక్రియను తక్షణమే చేపట్టింది. ఈ మేరకు కేంద్ర హోం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ...
News

హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసు ఎన్ఐఏకి బదిలీ.. !

హైదరాబాద్‌ నగరంలో పేలుళ్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల ఆదేశాల మేరకు యువతను రిక్రూట్‌ చేసుకుని.. హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్రపన్నిన అబ్దుల్ జాహేద్ కేసు ఎన్ఐఏకి బదిలీ అయ్యింది. పేలుళ్ల కుట్రపై ఎన్ఐఏ కేంద్ర హోంశాఖ...
News

‘దైవదూషణ కంటెంట్’ పేరుతో వికీపీడియాను నిషేధించిన పాకిస్తాన్.. గతంలోనూ టిండర్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ఫ్లాట్‌ఫాంలూ బ్లాక్‌ చేసిన వైనం!

వికీపీడియాలో ‘దైవదూషణ సమాచారం’ ఉందంటూ ఆ వెబ్‌సైట్‌ను పాకిస్తాన్ తమ దేశంలో బ్లాక్ చేసింది. ఉచిత ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా సైట్‌ అయిన వికీపీడియా నుంచి ఆ సమాచారాన్ని తొలగించటానికి పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ (పీటీఏ) తొలుత 48 గంటల గడువు ఇచ్చింది....
News

‘స్వాగత తిలకం’ వద్దన్న టీం ఇండియా బౌలర్లు సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.. సోషల్‌ మీడియాలో మండిపడ్డ నెటిజన్లు!

నాగపూర్‌లో ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో భారత ఆటగాళ్లకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. భారత జట్టు క్రికెటర్లకు స్వాగతం పలికే సమయంలో నుదుటన బొట్టు పెట్టి ఎయిర్‌పోర్టు నుంచి...
News

‘కులాలను, వర్ణాలను సృష్టించింది మనమే.. దేవుడు కాదు’ ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్

కులాన్ని దేవుడు సృష్టించలేదని రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ‘మనం సమాజంలో ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంది. చేసే ప్రతిదీ సమాజం మంచికోసమే అయినప్పుడు ఒక పని గొప్పది... మరొక పని నీచం ఎందుకవుతాయి? నాకు...
News

పాక్‌ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్‌ ముషారఫ్‌ను పొగుడుతూ శశిథరూర్‌ ట్వీట్‌.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు!

కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్‌ పాక్‌ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్‌ ముషారఫ్‌ మృతికి సంతాపం తెలుపుతూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ముషారఫ్‌ శాంతి కోసం శత్రువుగా మారిన నిజమైన శక్తి అని అభివర్ణించారు. దీంతో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి...
News

బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై విధ్వంసకాండ… 14 ఆలయాలపై దాడి చేసిన వైనం!

బంగ్లాదేశ్‌లోని హిందూ ఆలయాలపై గుర్తుతెలియని దుండగులు విధ్వంస కాండకు తెగబడ్డారు. రాత్రికి రాత్రే పక్కా ప్రణాళికలతో విరుచుకుపడి.. థకూర్‌గావ్‌ రీజియన్‌ పరిధిలో ఉన్న 14 ఆలయాలను ధ్వంసం చేసినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. చీకట్లను ఆసరాగా చేసుకుని.. రీజియన్‌ పరిధిలోని మూడు...
News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న అంటే ఆదివారం రోజున స్వామివారిని 78,340 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 27,063 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.30 కోట్లు వచ్చింది. టికెట్ లేని సర్వదర్శనానికి 10...
1 1,968 1,969 1,970 1,971 1,972 3,040
Page 1970 of 3040