News

News

ముస్లింలు మత విద్వేషాలకు పాల్పడుతూ.. హిందూ మహిళలను అపహరిస్తున్నారు – రామ్‌దేవ్‌ బాబా సంచలన వ్యాఖ్యలు

ముస్లింలు దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతూ.. హిందూ మహిళలను అపహరిస్తున్నారని యోగా గురువు రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. జైపూర్‌లోని బర్మెర్‌లో జరిగిన సాధువుల సమావేశంలో హిందూయిజాన్ని ఇస్లాం, క్రైస్తవంతో పోలుస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంచి చేయమని హిందూయిజం...
News

అయోధ్య రామమందిరాన్ని పేలుస్తామంటూ బెదిరింపు కాల్‌… అప్రమత్తమైన పోలీసులు

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఓ ఆగంతకుడు చేసిన బాంబు బెదిరింపు ఫోన్‌ కాల్‌ కలకలం సృష్టించింది. ఫోన్‌ చేసిన సదరు వ్యక్తి.. అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయాన్ని పేల్చేస్తానంటూ కామెంట్స్‌ చేయడం సంచలనంగా మారింది. ఈ బెదిరింపు ఫోన్‌ కాల్‌ నేపథ్యంలో యూపీ...
News

పంజాబ్‌లో పాస్టర్ల అరెస్టు.. కారణం ఏంటంటే?

జలంధర్ - పంజాబ్‌ రాష్ట్రంలోని జలంధర్‌లో ఉన్న తాజ్‌పూర్ గ్రామానికి చెందిన బజిందర్ సింగ్, కపుర్తలాలోని ఖోజేవాల్ గ్రామానికి చెందిన హర్‌ప్రీత్ డియోల్ అనే ఇద్దరు పాస్టర్లు, అదేవిధంగా దోబాకు చెందిన ఇద్దరు పాస్టర్‌ల ప్రాంగణాలు, చర్చిలలో ఆదాయపు పన్ను శాఖ...
News

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. 11 నెలల్లోనే రూ.1400 కోట్లు!

తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా టీటీడీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా గత ఏడాది మార్చి నెల నుంచి ప్రతినెలా వరుసగా వంద కోట్లకు పైబడి ఆదాయం లభిస్తోంది. దీంతో 11 నెలల్లోనే శ్రీవారి హుండీ ఆదాయం రూ.1400 కోట్ల మార్కును...
News

భారత ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌లో సింగపూర్‌ సీజేఐ!

భారత సర్వోన్నత న్యాయస్థానం (supreme court)లో నేడు అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనంలో సింగపూర్‌ చీఫ్‌ జస్టిస్‌ సుందరేశ్‌ మేనన్‌ భాగస్వామి అయ్యారు. సింగపూర్‌ నాలుగో ప్రధాన న్యాయమూర్తిగా 2012లో బాధ్యతలు చేపట్టిన మేనన్‌.. ప్రస్తుతం...
News

తిరుమలలో ఆటొమెటిక్ యంత్రాలతో త్వరలో లడ్డు తయారీ!

తిరుమలలో లడ్డూ తయారీ కోసం సుమారు రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థను డిసెంబరు నాటికి అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబరు నాటికి తిరుమల మ్యూజియాన్ని ప్రపంచంలోనే నంబర్‌ 1 స్థాయిలో అభివృద్ధి...
News

జమ్మూకశ్మీర్‌లోనూ కుంగుతున్న భూమి.. జోషిమఠ్‌ తరహా ఘటన!

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ లో భూమి కుంగుతున్నట్లే.. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌కూ ఆ సమస్య విస్తరించింది. దోడా జిల్లాలోని టటరీ మున్సిపాలిటీకి చెందిన నయీ బస్తీ ఏరియాలో భూమి కుంగిపోవడం మొదలైంది. ఫలితంగా సుమారు 20 ఇళ్లు, ఒక మసీదు బీటలు వారాయి. దీంతో...
News

మందు తాగొద్దు.. ఆవు పాలు తాగండి..! బీజేపీ నాయకురాలు ఉమాభారతి వినూత్న కార్యక్రమం!

మధ్యప్రదేశ్‌లో మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ఉమాభారతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓర్చా పట్టణంలో మద్యం దుకాణం ముందు ఆవులను కట్టేసి.. మందుబాబులు మద్యం మానేసి ఆవు పాలు తాగాలని కోరారు. నివారీ జిల్లాలోని ఓర్చాలో మద్యం...
1 1,971 1,972 1,973 1,974 1,975 3,040
Page 1973 of 3040