ఆస్ట్రేలియా లో దాడికి యత్నించిన ముస్లింను కాల్చి చంపిన పోలీసులు
ఆస్ట్రేలియాలో భారతీయ యువకుడిపై ఆ దేశ పోలీసులు కాల్పులు జరిపారు. మృతుడిని తమిళనాడుకు చెందిన మహ్మద్ రెహ్మత్తుల్లా సయ్యద్ అహ్మద్గా గుర్తించారు. ఇక, ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం కూడా స్పందించింది. వివరాల ప్రకారం.. సయ్యద్ అహ్మద్(32) బ్రిడ్జింగ్ వీసాపై...







