News

News

శ్రీ లక్ష చండీ మహా యజ్ఞంపై త్వరలో డాక్యుమెంటరీ తీస్తాం – స్వాత్మానందేంద్ర స్వామి

విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో విజయవంతంగా సాగిన శ్రీ లక్ష చండీ మహా యజ్ఞంపై త్వరలో డాక్యుమెంటరీని రూపొందించబోతున్నామని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి ప్రకటించారు. ఈ భూమండలంపై లక్ష చండీ మహా యజ్ఞాన్ని తొలిసారి నిర్వహించిన ఘనత...
News

అగ్నివీర్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. నియామక ప్రక్రియలో కీలక మార్పులు

గతేడాది కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన.. ‘అగ్నిపథ్‌’ పథకంలో భాగంగా.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ‘అగ్నివీర్‌’ పేరిట నియామకాలు చేపడుతున్నారు. గతేడాది తొలిసారిగా అగ్నివీర్‌ల నియామకం జరిగింది! తాజాగా.. 2023–24 సంవత్సరానికి సంబంధించి.. ఆర్మీ విభాగంలో.. అగ్నివీర్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది!...
News

త్రిపుర, నాగాలాండ్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం.. మేఘాలయలో ఎన్‌సీపీకి ఆధిక్యం

త్రిపుర, నాగాలాండ్‌లో ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి హవా కొనసాగింది. మేఘాలయలో మాత్రం కాన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్రిపురలో బీజేపీ కూటమి 33 చోట్ల గెలుపుకి ఓ...
News

తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం స్వామివారిని 59,392 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారికి 20,714 మంది భక్తులు తలనీలాలు సమర్పించి...
News

అంబరాన్నంటిన పాదాలమ్మ తల్లి సంబురం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పరిధిలోని సత్యవరంలో పాదాలమ్మ తల్లి గ్రామదేవత ఉత్సవం అంబరాన్ని తాకింది. గత నాలుగు రోజులుగా వేడుకలు జరుగుతుండగా.. మంగళవారం సిరిమానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు బ్రాహ్మణ వీధి నుంచి సిరిమానోత్సవం ప్రారంభమైంది. సిరిమానును పురోహితుడు...
News

కోరుకొండ శ్రీ లక్ష్మినరసింహ స్వామి దివ్యకల్యాణోత్సవాలు రేపే

రాష్ట్రంలో నవనరసింహ క్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మినరసింహ స్వామి దివ్యకల్యాణోత్సవాలను మార్చి 2 నుంచి 8వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్నవరం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చురుగ్గా సాగుతు న్నాయి.కల్యాణోత్సవాలు...
News

కదిరి ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు వేళాయే

కదిరి వసంత వల్లభుడు, నాలుగు గోపురాల నారసింహుడు, కోనేటి రాయుడు, ఖాద్రీశుడు, కాటమరాయుడు... ఇలా వివిధ రకాల నామాలతో కదిరి లక్ష్మీనరసింహస్వామి కోరి కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తున్నారు. భక్తుల నమ్మకం, విశ్వాసంతో విరాజిల్లుతున్న ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి...
News

శారదాపీఠం ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వదు

శారదాపీఠం ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయదని శారదపీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివారు స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఒక పార్టీ అధికారంలోకి రావాలని యజ్ఞ యాగాదులు చేయమన్నారు. దేశం సస్యశ్యామలంగా ఉండాలన్నదే తమ కోరిక అని, ప్రజల...
1 1,936 1,937 1,938 1,939 1,940 3,042
Page 1938 of 3042