News

News

సోమేశ్వరుడి ఆదాయం 11 లక్షలు

భీమవరం పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి వార్ల ఆలయంలో హుండీలను తెరచి లెక్కించగా 97 రోజులకు 11 లక్షల 40వేల 352 రూపాయలు ఆదాయం వచ్చిందని ఈవో అరుణ్‌కుమార్‌ తెలిపారు. ఈ లెక్కిం పును యనమదర్రు శక్తీశ్వర స్వామి...
News

ఘనంగా మారెమ్మ, దేవమ్మల దేవర

మంత్రాలయం మండలంలోని వగరూరు గ్రామంలో వెల సిన మారెమ్మ, దేవమ్మల దేవరను ఘనంగా జరుపుకున్నారు. మంగళవా రం అర్ధరాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నైవేద్యాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవార్లకు సమ ర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవార్లకు...
News

శ్రీవారి కల్యాణోత్సవానికి ఆలయం ముస్తాబు

విశాఖ జిల్లాలో అత్యంత ప్రాచీనమైన ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయం.. శ్రీవారి కల్యాణోత్సవానికి ముస్తాబైంది. గురువారం ఉదయం 9.45 గంటలకు మాఢవీధుల్లో స్వామివారి ఉత్సవ కావడిని ఊరేగించి ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. తిరువీధి సేవలు, స్వామి కల్యాణోత్సవాన్ని పాంచరాత్ర ఆగమం ప్రకారం...
News

వైభవంగా రథోత్సవం

ఉరవకొండ పట్టణంలోని గవిమఠ స్థిత చంద్రమౌళీశ్వర స్వామి రథోత్సవం బుధవారం నేత్రపర్వంగా సాగింది. స్వామివారిని ఉదయం ప్రత్యేకంగా అభిషేకించి, పూజించారు. ఉత్సవ మూర్తిని పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్రస్వామి అధ్వర్యంలో మేళతాళాల మధ్య సాయంత్రం రథంపై కొలుపుదీచ్చారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక...
News

వైభవంగా శాంతి కల్యాణ మహోత్సవం

ఉంగుటూరు మండలంలోని మానికొండ శ్రీ పద్మావతి ఆండాళ్‌ సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి వార్ల 23వ వార్షిక శాంతి కల్యాణ మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. గ్రామపెద్దలు గోగినేని వెంకటేశ్వరరావు, చింతా శ్రీని వాసరావు(వాసుబాబు), గ్రామస్ధుల సహకారంతో, ధర్మకర్తలమండలి అధ్యక్షుడు ఆరికట్ల రవికుమార్‌...
News

కోటి రూపాయలతో రామాలయం నిర్మాణం

కడప జిల్లా పుల్లంపేట మండలంలోని టి.కమ్మపల్లెలో ఆ గ్రామ నాయకులు, కువైత్‌ ఎన్‌ఆర్‌ఐలు, ఆ గ్రామానికి చెందిన ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న వారందరూ కలిసి సుమారు రూ.కోటి పైబడి చందాలు వసూలు చేసి రామాలయాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ నట్టిబొడ్డున ఆహ్లాదకరమైన...
News

ఇది యుద్ధాల యుగం కాదు.. ఉక్రెయిన్‌-రష్యాలకు భారత్‌ సూచన

ఇది యుద్ధాల యుగం కాదంటూ ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై తన వైఖరిని భారతదేశం పునరుద్ఘాటించింది. విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం బుధవారం రాత్రి ప్రారంభమైంది. గురువారం కూడా ఈ సమావేశం...
News

ఏడుగురు ఉగ్రవాదులకు మరణ శిక్ష

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 2017లో రైలులో బాంబు పేలుడుకు కారకులైన ఏడుగురు ఉగ్రవాదులకు మరణ శిక్ష విధిస్తూ లఖ్‌నవూలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు తీర్పు చెప్పింది. ఇదే కేసులో మరొకరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వీరంతా ఐసి్‌సకు అనుబంధంగా పనిచేశారని ఎన్‌ఐఏ...
1 1,935 1,936 1,937 1,938 1,939 3,042
Page 1937 of 3042