News

News

కమనీయం..లక్ష్మీపతి కల్యాణం

కర్నూలు జిల్లా హంద్రీ తీరాన కొలువుదీరిన గోరంట్ల లక్ష్మీ మాధవస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిగింది. ముందుగా ఎర్రగుడి వాసులు వరుడు మాధవస్వామి తరపున ప్రభను తీసుకుని మేళతాళాలతో హంద్రీనది మీదుగా ఆలయం చేరుకున్నారు. అనంతరం...
News

దేశంలో హెచ్‌3ఎన్‌2 కేసులు తగ్గుముఖం

దేశంలో హెచ్‌3ఎన్‌2 కేసులు తగ్గుముఖం పడుతున్నాయని.. వైద్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జనవరి 2 నుంచి మార్చి 5వ తేదీ వరకు దేశంలో 451 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఈ నెలాఖరు నుండి కేసులు తగ్గుముఖం పడతాయని తెలిపింది. యూఎస్‌ సెంటర్...
News

పాకిస్థాన్‌లో హిందూ వైద్యుడి దారుణహత్య

పాకిస్థాన్‌లో ఓ హిందూ వైద్యుడు దారుణహత్యకు గురయ్యారు. ప్రముఖ చర్మవ్యాఽధి నిపుణుడు ధరమ్‌దేవ్‌ రాఠీని ఆయన డ్రైవర్‌ హనీఫ్‌ లెఘారీ కత్తితో గొంతు కోసి చంపేశాడు. హైదరాబాద్‌లోని రాఠీ సొంతింట్లో మంగళవారం ఈ ఘటన జరిగింది. ‘ది నేషన్‌’, రాఠీ ఇంట్లో...
News

ఆలయ విధ్వంసాలపై మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని హామీ

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్‌, ప్రధాని నరేంద్ర మోదీ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాల ధ్వంసం గురించి మోదీ ప్రస్తావించారు. ఆ విషయంలో భారతీయులకు భద్రత కల్పిస్తామని ప్రధాని అల్బనీస్‌ తనకు హామీ ఇచ్చినట్లు తెలిపారు....
News

సరిహద్దు వెంబడి రైఫిల్, బుల్లెట్లను మోసుకెళ్తున్న పాక్ డ్రోన్ కూల్చివేత

పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌ను పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శుక్రవారం సరిహద్దు భద్రతా దళం కూల్చివేసింది. ఏకే సిరీస్ రైఫిల్, మూడు డజన్లకు పైగా బుల్లెట్ రౌండ్‌లను ఆ డ్రోన్‌ మోసుకెళ్లిందని ఫోర్స్ అధికార ప్రతినిధి తెలిపారు. సరిహద్దు...
News

ఖలిస్తాన్‌ కు అనుకూలంగా ప్రచారం చేస్తున్న 6 యూట్యూబ్ ఛానళ్లుపై నిషేధం

ఖలిస్తాన్ అనుకూల భావాలను ప్రచారం చేస్తున్న ఆరు యూట్యూబ్ ఛానెళ్లను కేంద్రం బ్లాక్‌ చేసింది. గత 10 రోజులుగా విదేశాల నుంచి పనిచేస్తున్న ఆరు నుంచి ఎనిమిది యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసినట్లు సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర...
News

విద్యార్థుల్ని చర్చికి తీసుకెళ్లి బైబిల్ బోధించిన ప్రిన్సిపాల్ పై కేసు నమోదు 

మధ్యప్రదేశ్ ప్రభుత్వం బలవంతపు మతమార్పుడిలకు అడ్డుకట్ట వేస్తోంది. అక్కడి బీజేపీ ప్రభుత్వం వీటిపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా బైబిల్ బోధించినందుకు, విద్యార్థులను చర్చిలోకి తీసుకెళ్లిన ప్రిన్సిపాల్ పై అక్కడి ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రిన్సిపాల్ పై కేసు నమోదు...
News

ఏడేళ్ల వయస్సులోనే యోగా గురువుగా ప్రణ్వీ గుప్తా

యోగా అనేది ఆరోగ్యకరమైన జీవనం కోసం భారతదేశం నుంచి ప్రపంచానికి అందించిన బహుమతి. దీనిని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మెరుగైన జీవన నాణ్యత కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. భారతీయ యోగా గురువులు, బోధకులు వారి అనుచరులపై వారి ప్రభావంతో ప్రసిద్ధి...
1 1,924 1,925 1,926 1,927 1,928 3,042
Page 1926 of 3042