News

News

మ‌హారాష్ట్ర‌లో ల‌క్ష‌కు పైగా ల‌వ్ జిహాదీ కేసులు ఉన్నాయి

మ‌హారాష్ట్ర‌లో ల‌క్ష‌కు పైగా ల‌వ్ జిహాదీ కేసులు ఉన్న‌ట్లు ఆ రాష్ట్రానికి చెందిన మ‌హిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మంగ‌ల్ ప్ర‌భాత్ లోధా తెలిపారు. బుధ‌వారం ఆయ‌న అసెంబ్లీలో మాట్లాడుతూ శ్ర‌ద్ధా వాల్క‌ర్ లాంటి కేసులు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు త‌మ...
News

మహిళల అణచివేతలో ఆఫ్ఘనిస్థాన్‌దే పైచేయి – ఐరాస

ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైనప్పటి నుంచి ఆ దేశంలో మహిళలు, బాలికలకు అనేక హక్కులు లేకుండా పోయాయని ఐక్య రాజ్య సమితి బుధవారం తెలిపింది. మహిళలు, బాలికలు తీవ్ర అణచివేతకు గురవుతున్న దేశాల్లో ప్రపంచంలోనే ఆఫ్ఘనిస్థాన్ అగ్రస్థానంలో ఉన్నట్లు పేర్కొంది. తాలిబన్ పాలకులు...
News

ఐరాసలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాక్.. మండిపడ్డ భారత్!

పాకిస్తాన్ మరోసారి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తింది. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ జమ్మూ కాశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగానే స్పందించింది. మహిళలు, శాంతి మరియు భద్రతపై భద్రతా మండలి చర్చలో పాక్ కాశ్మీర్...
News

పాకిస్థాన్ ఏజెంట్లకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న అయిదుగురు అరెస్టు

పాకిస్థాన్ ఏజెంట్లకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై అస్సాంలోని నాగావ్, మోరిగావ్ జిల్లాలకు చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.విదేశీ రాయబార కార్యాలయంతో రక్షణ సమాచారాన్ని పంచుకోవడానికి ఉపయోగించే హ్యాండ్‌సెట్‌తో సహా అనేక మొబైల్...
News

బెంగళూరుకు చేరిన నాసా-ఇస్రో ఉపగ్రహం ‘నిసార్‌’

భూమిపై పరిశీలనల కోసం అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా, భారత్‌ రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో)లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన 'నిసార్‌' ఉపగ్రహం పూర్తిస్థాయిలో సిద్ధమైంది.అమెరికా వైమానిక దళానికి చెందిన విమానం నాసా-ఇస్రో ఉపగ్రహంతో ఇవాళ బెంగళూరులో ల్యాండ్ అయింది. ఇది భూకంపాలు,...
News

సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన ఆస్ట్రేలియా ప్రధాని

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ బుధవారం తన మొదటి భారత పర్యటనలో అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత మహాత్మా గాంధీ నివసించిన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయంలో దిగి, నేరుగా మహాత్మా గాంధీ నివాసం, భారతదేశ స్వాతంత్య్ర...
News

అవినీతి భరతం పట్టేందుకు మోదీ మరో కఠిన నిర్ణయం

పెచ్చు మీరుతున్న అవినీతిని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ సంపద పై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తూ, క్రిప్టో కరెన్సీ రంగానికి మనీలాండరింగ్ చట్టాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. కేంద్ర...
News

అమెరికాలో హిందూ ఫోబియాపై ‘పాంచజన్య’ ఆగ్రహం

భారతీయ ప్రతిభావంతులు అమెరికాలో అభివృద్ధి చెందుతున్నారని, వారిని అడ్డుకునే కుట్ర జరుగుతోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ పత్రిక 'పాంచజన్య'లో ప్రచురితమైన ఓ వ్యాసం ఆరోపించింది. ఇటీవల అమెరికాలోని సియాటెల్ సిటీ కౌన్సిల్ వివక్ష నిరోధక చట్టాలు లో 'కులం'ను...
1 1,926 1,927 1,928 1,929 1,930 3,042
Page 1928 of 3042