News

News

మహిళల సారథ్యంలో అభివృద్ధి వైపు భారత్‌ – మోదీ

భారతదేశం గత 9 ఏళ్లలో మహిళాభివృద్ధి నుంచి మహిళల నేతృత్వంలో అభివృద్ధి వైపు పయనించిందని ప్రధాని మోదీ అన్నారు. మహిళాస్వయం సహాయక బృందా(ఎస్‌హెచ్‌జీ)లను యూనికార్న్‌ల స్థాయికి తీసుకెళతామని చెప్పారు. మహిళా సాధికారతపై జరిగిన పోస్ట్‌ బడ్జెట్‌ వెబినార్‌లో ప్రధాని ప్రసంగించారు. ‘ఇంజనీరింగ్,...
News

ఈ నెల 18న తిరుమల లో అన్నమయ్య వర్థంతి

ఈ నెల 18వ తేదీన పదకవిత పితామహుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులవారి వర్ధంతి. శ్రీవేంకటేశ్వరస్వామివారికి పరమ భక్తుడైన అన్నమాచర్య 520వ వర్ధంతి కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు తిరుమలలో నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమాలు ఆరంభమౌతాయి. ఇందులో...
News

అగ్నివీరులకు కేంద్రం శుభవార్త.. బీఎస్‌ఎఫ్‌లో 10శాతం రిజర్వేషన్లు

అగ్నివీరులకు కేంద్ర శుభవార్త చెప్పింది. అగ్నివీరులుగా రిటైర్ అయ్యేవారికి బీఎస్‌ఎఫ్ (BSF) నియామాకాల్లో ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. మాజీ అగ్నివీరులకు సరిహద్దు భద్రతా దళంలో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు ప్రకటించింది. వీరు అగ్నిపథ్ మొదటి బ్యాచ్‌లో పనిచేశారా లేదా తదుపరి...
News

ఇద్దరిని బలి తీసుకున్న హెచ్3ఎన్2 వైరస్

మన దేశంలో హెచ్3ఎన్2 వైరస్ ఇద్దరిని బలి తీసుకుంది. హర్యానా, కర్ణాటకల్లో ఒక్కొక్కరు చొప్పున దీనివల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ కారణంగా మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. మన దేశంలో ఇప్పటి వరకు ఈ వైరస్ సోకిన కేసులు 90...
News

కాణిపాక ఆలయానికి రూ.42.14 లక్షల ఆదాయం

కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయం వద్ద గురువారం నిర్వహించిన వివిధ టెండర్లు, లైసెన్సుల ద్వారా రూ.42.14 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో వెంకటేశు తెలిపారు. ఆలయ ఆస్థాన మండపంలో గురువారం వివిధ టెండర్లు నిర్వహించారు. ఆలయ గోశాలలోని గోమయం తీసుకునే హక్కు...
News

పాకిస్థాన్ కవ్వింపులకు దిగితే భారత్ సహించదు – అమెరికా నిఘా వర్గాల హెచ్చరికలు

పాకిస్తాన్, చైనాలతో భారత్‌ సంబంధాలు నానాటికీ మరింతగా క్షీణిస్తున్నాయని, పెరుగుతున్న ఉద్రిక్తతలు సాయుధ ఘర్షణకూ దారితీసే ఆస్కారం లేకపోలేదని అమెరికా నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా పాక్‌ కవ్వింపులను భారత్‌ గతంలోలా సహించే పరిస్థితి లేదు. మోదీ హయాంలో పాక్‌పై సైనిక చర్యకు దిగే అవకాశముంది’’ అని అంచనా వేశాయి. అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన వార్షిక నివేదికలో ఈ మేరకు పొందుపరిచాయి. ‘‘ముఖ్యంగా భారత వ్యతిరేక ఉగ్రవాద తండాలకు మద్దతిచ్చిన సుదీర్ఘ చరిత్ర పాక్‌ది. అందుకే ఇకపై పాక్‌ కవ్విస్తే మోదీ ప్రభుత్వం మౌనంగా ఉండబోదు’’ అని నివేదిక అభిప్రాయపడింది. చైనాతో కూడా పలు సరిహద్దు సమస్యలను భారత్‌ చర్చల ద్వారా పరిష్కరించుకున్నా 2020 గల్వాన్‌ ఘర్షణ, తాజాగా అరుణాచల్‌ సరిహద్దుల వద్ద గొడవ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచాయని పేర్కొంది. అమెరికా జాతీయ భద్రతకు,...
News

భారత్‌తో ఆస్ట్రేలియా సంయుక్త నావికా విన్యాసాలు 

భారత్‌తో సంయుక్త నావికా విన్యాసాలకు ఆస్ట్రేలియా త్వరలో ఆతిథ్యమివ్వనుందని ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ ప్రకటించారు. ‘ఎక్సర్‌సైజ్‌ మలబార్‌’ పేరిట జరిపే ఈ విన్యాసాల్లో వీటిలో అమెరికా, జపాన్‌ కూడా పాల్గొంటాయన్నారు. ఆయన పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన విమాన...
News

భారత సంతతి ప్రొఫెసర్‌పై అమెరికాలో జాతి వివక్ష!

అమెరికాలో భారత సంతతికి చెందిన లక్ష్మీ బాలచంద్ర అనే అసోసియేట్‌ ప్రొఫెసర్‌ మసాచుసెట్స్‌లో తాను పని చేస్తున్న బాబ్సన్‌ కాలేజీపై జాతి, లింగ వివక్ష ఆరోపణలు చేశారు. వీటి కారణంగా కెరీర్‌ అవకాశాలను కోల్పోయానంటూ కాలేజీపై కేసు కూడా పెట్టారు. అంతేగాక...
1 1,925 1,926 1,927 1,928 1,929 3,042
Page 1927 of 3042