News

News

కాలినడకన శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు కీలక అలెర్ట్.. దివ్యదర్శనం టోకెన్లు కావాలంటే..?

తిరుపతిలో భక్తులకు దివ్య దర్శనం (డీడీ) టోకెన్ల జారీలో టీటీడీ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. అలిపిరి కాలిబాట మార్గంలో వెళ్లాలనుకునే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు భూదేవి కాంప్లెక్స్ వద్ద మాత్రమే జారీ చేయబడతాయని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. టోకెన్లు...
News

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఈ క్రమంలో ఏపీ వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం, మంగళవారం ఏపీలోని పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు...
News

వారణాసిలో G20 శిఖరాగ్ర సమావేశం.. ఏప్రిల్ 17 నుంచి 19 వరకు

వారణాసిలో మూడు రోజుల శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తం ఆరు సమావేశాలు ప్లాన్ చేయబడ్డాయి. వారణాసి ఇటలీ, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, కెనడా, చైనా, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, ఈయూ...
News

కరోనా కొత్త వేరియంట్ తో అప్రమత్తంగా ఉండాలి

కరోనా కొత్త వేరియంట్ భయాందోళనకు గురిచేస్తోంది. వివిధ వేరియంట్ల బారిన పడి ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి తిరిగి వస్తున్న ప్రజలకు మరో కొత్త వేరియంట్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొవిడ్-19 కొత్త వేరియంట్ ఆర్క్‌చురస్ (XBB.1.16) ప్రపంచ వ్యాప్తంగా చాపకింద...
News

యూపీలో 183 ఎన్‌కౌంటర్లపై విచారణకు సుప్రీంకోర్టులో పిల్

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో 2017వ సంవత్సరం నుంచి జరిగిన ఎన్‌కౌంటర్లపై దర్యాప్తు చేసేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది.(Plea In SC Seeks Inquiry)గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్య ఘటన తర్వాత యూపీలో 183...
News

తిరుమలలో అగ్ని ప్రమాదం..ఆస్థాన మండపంలో మంటలు

తిరుమలలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆస్థాన మండపంలో ఘటన చోటు చేసుకుంది. ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రాంతంలో ఉన్న మ్యాట్లకు నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక...
News

కులాంతర వివాహాలు ధర్మ సమ్మతమే – శ్రీ కమలానంద భారతి స్వామి

సామాజిక సమరసత వేదిక నెల్లూరు వారి ఆధ్వర్యంలో కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని నెల్లూరులోని అదితి గ్రాండ్ లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా సమరసత వేదిక ఆధ్వర్యంలో వివాహాలు చేసుకున్న దంపతులతో ఇష్టా గోష్టి కార్యక్రమం...
News

తిరుపతిలోని శ్రీనివాస సేతును త్వరగా పూర్తి చేస్తాం – టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం జరిగింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతను ఈ సమావేశం జరిగింది. సుదీర్ఘ సమయం పాటు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకన్నారు. తిరుపతిలోని శ్రీనివాస సేతును త్వరగా పూర్తి...
1 1,890 1,891 1,892 1,893 1,894 3,042
Page 1892 of 3042