News

News

ఈ నెల 24న దసరా సెలవు ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ లో విజయదశమి (దసరా పండుగ) సెలవును మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 24న విజయదశమి సందర్భంగా సాధారణ సెలవుగా ప్రకటన వెలువడింది. ఈ మేరకు బుధవారం ఉదయం సీఎస్ జవహర్ రెడ్డి జీవోఆర్‌టీ నంబర్ 2047ను విడుదల చేశారు....
News

28 రాష్ట్రాల్లో.. 20 మంది ప‌ర్వ‌తారోహ‌కులు.. అత్యంత ఎత్తైన శిఖ‌రాల‌పై హ‌ర్ శిఖ‌ర్ తిరంగా

నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మౌంట‌నీరింగ్ అండ్ అడ్వంచ‌ర్ స్పోర్ట్స్-ఎన్ఐఎంఏఎస్ కు చెందిన 20 మంది ప‌ర్వ‌తారోహ‌కులు అరుదైన ఫీట్ సాధించారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఉన్న అత్యంత ఎత్తైన శిఖ‌రాల‌పై జాతీయ జెండాల‌ను ఎగుర‌వేశారు. హ‌ర్ శిఖ‌ర్ తిరంగా మిష‌న్‌లో భాగంగా...
News

శ్రీశైలంలో శాస్త్రోక్తంగా దసరా ఉత్సవాలు.. చంద్ర‌ఘంటాదేవిగా భ్ర‌మ‌రాంబ‌.. రావ‌ణ భుజ‌స్కంధాల‌పై శ్రీశైలేశుడు

శ్రీశైలంలో దసరా మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం చంద్ర‌ఘంటాదేవి రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. ఆది పరాశక్తుల్లో తృతీయ రూపిణి అయిన చంద్రఘంటాదేవి యుద్ధోన్ముఖురాలై సింహవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రఘంటా సమేతుడైన...
ArticlesNews

తెలుగు భారతికి వెలుగు హారతి ఇచ్చిన సాహితీ జ్ఞానపీఠం విశ్వనాథ సత్యనారాయణ

( సెప్టెంబర్ 10 - కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జయంతి ) ఆధునిక యుగంలో ఎందరు కవులు తెలుగునాట పుట్టినా, గిట్టినా విశ్వనాథ తీరు వేరు. ఎందరు పూర్వాంధ్ర మహాకవులు చరిత్రలో ఉన్నా, ఒకడు ‘నాచన సోమన’ అని ఆయనే అన్నట్లుగా,...
News

ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు చేరుకున్న అయిదో విమానం

ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆపరేషన్ అజయ్( పేరుతో చేపట్టిన ఈ తరలింపు ప్రక్రియలో భాగంగా ఇజ్రాయెల్ నుంచి భారత్ కు అయిదో విమానం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ఇందులో మొత్తం...
News

కల్పవృక్ష వాహనంపై కొలువుదీరిన మలయప్ప స్వామి

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి కల్పవృక్ష వాహనంపై కొలువుదీరారు. తిరు వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా...
News

యూజీసీ ఫెలోషిప్‌ల కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచిన యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌

విద్యార్థులకు యూజీసీ ఫెలోషిప్‌ల కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) పెంచింది. ఇప్పటివరకు జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (JRF) కింద నెలకు రూ.31 వేల చొప్పున రెండేళ్లపాటు చెల్లించేవారు. దాన్ని ఇప్పుడు రూ.37 వేలకు పెంచారు. సీనియర్‌...
News

ముత్య‌పు పందిరి వాహనంపై బ‌కాసుర‌వ‌ధ‌ అలంకారంలో శ్రీ‌ మలయప్ప

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి 7 గంట‌లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు బ‌కాసుర‌వ‌ధ‌ అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై భ‌క్తుల‌ను క‌టాక్షించారు. స‌క‌ల సౌభాగ్య సిద్ధి ముత్యాలు నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు...
1 1,833 1,834 1,835 1,836 1,837 3,045
Page 1835 of 3045