News

News

తిరుమల: జనవరి ఆర్జిత సేవల టికెట్లు ఎప్పట్నుంచి అంటే..?

కొత్త సంవత్సరంలో స్వామి వారిని దర్శనం చేసుకుని తమకు సంవత్సరం అంతా శుభం కలగాలని చాలా మంది భక్తులు జనవరిలో కొండ పైకి వెళతారు. అలా వెళ్లాలనుకునే వారికి తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. జనవరి నెలకు సంబంధించి టీటీడీ...
ArticlesNews

పుట్టిన 5రోజులకే అవయవ దానం.. అత్యంత పిన్న ఆర్గాన్ డోనర్‌గా రికార్డ్

దేశంలోనే అత్యంత పిన్న వయసులో ఆర్గాన్ డోనర్‌గా నిలిచింది గుజరాత్ సూరత్‌కు చెందిన చిన్నారి. పుట్టుకతోనే బ్రెయిన్ డెడ్ అయిన ఐదు రోజులు చిన్నారి అవయవాలను దానం చేశారు కుటుంబసభ్యులు. అవయవ దానం ప్రాముఖ్యాన్ని ప్రజలందరు గుర్తించాలని కోరారు కుటుంబసభ్యులు. తమ...
ArticlesNews

అపశకునం కాదు, దేవుడి విగ్రహాలతో రీసైక్లింగ్‌

ఆలయంలో అయినా, ఇంట్లో అయినా పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా చేస్తాం. ఇంట్లో ఉండే దేవతామూర్తుల విగ్రహాలు, పటాలు, ఫొటో ఫ్రేములు జారిపడినా, పక్కకు ఒరిగిపోయినా అపశకునంగా భావిస్తారు. అందుకే మరింత శ్రద్ధగా పూజ చేయడంతో పాటు, పూజాసామగ్రిని ఎంతో...
News

కశ్మీరీ వలస కుటుంబాలకు ఇకపై నెలకు రూ.27 వేలు

ఢిల్లీలో నివసిస్తున్న కశ్మీరీ వలస కుటుంబాలకు ఇస్తున్న పరిహారాన్ని రూ.10,000 నుంచి రూ. 27,000లకు పెంచుతూ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా కొత్త కశ్మీరీ మైగ్రెంట్‌ కార్డులు జారీ చేయడానికి కూడా ఎల్జీ అనుమతినిచ్చారు. ఇప్పటికే ఉన్న కార్డులలో కొత్త...
News

మోహినీ అవతారంలో తిరుమలేశుడు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఉదయం మోహినీ అవతారంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహనంపై స్వామివారు విహరించనున్నారు. గరుడోత్సవానికి భక్తులు పెద్దఎత్తున తరలిరానున్న నేపథ్యంలో తితిదే...
News

శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు నేడు శ్రీమహాచండీదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఏడాది నుంచే కొత్తగా ఇంద్రకీలాద్రిపై మహాచండీదేవి రూపంలో అమ్మవారిని అలంకరించారు. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం...
News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు సహా, పంటలకు మద్దతు ధర పెంపుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులతో పాటు రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 4 శాతం, రైల్వే ఉద్యోగులకు బోనస్‌ చెల్లింపులకు ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ...
News

నిస్వార్థ సేవలకు నిలువెత్తు నిదర్శనం శ్రీవారి సేవకులు ; టీటీడీ ఛైర్మన్

శ్రీవారి సేవకులు తోటి భక్తులకు సేవలందిస్తూ నిస్వార్థ సేవలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారని, వీరిని సనాతన హిందూ ధర్మ జ్యోతులుగా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి అభివర్ణించారు. తిరుమల శ్రీవారి సేవా సదన్ -2లో శ్రీవారి సేవకులను ఉద్దేశించి...
1 1,832 1,833 1,834 1,835 1,836 3,045
Page 1834 of 3045