News

News

ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలు : శ్రీమహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం దుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి. జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయడం ఒక అద్భుత ఘట్టం. మూడు శక్తుల్లో ఒకటైన...
News

దసరా రద్దీని దృష్ట్యా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు : దక్షిణమధ్య రైల్వే

దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నర్సాపూర్‌–సికింద్రాబాద్‌ (07270) ప్రత్యేక రైలు ఈ నెల 19వ తేదీన సాయంత్రం 6 గంటలకు బయలుదేరి...
News

2040లోగా చంద్రుడిపైకి భార‌తీయ వ్యోమ‌గామి

భార‌తీయ వ్యోమ‌గామిని 2040లోగా చంద్రుడి మీద‌కు పంపేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని శాస్త్ర‌వేత్త‌ల‌ను ప్ర‌ధాని మోదీ కోరిన‌ట్లు తెలుస్తోంది. 2035లోగా భార‌తీయ స్పేస్ స్టేష‌న్‌ను నిర్మించాల‌ని కూడా ఆయ‌న శాస్త్ర‌వేత్త‌ల‌ను కోరిన‌ట్లు ఓ ప్ర‌క‌ట‌న ద్వారా వెల్ల‌డైంది. గ‌గ‌న్‌యాన్ మిష‌న్ సంసిద్ధ‌త‌పై రివ్యూ...
News

ఈ-ఓటరు గుర్తింపు కార్డు(ఈ-ఎపిక్‌)ను డౌన్‌లోడ్‌ చేసుకునే ప్రక్రియను సులభతరం చేసిన ఎన్నికల సంఘం

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ-ఓటరు గుర్తింపు కార్డు(ఈ-ఎపిక్‌)ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. అందుకోసం వెబ్‌సైట్‌లో కీలక మార్పులు చేసింది. ఈ విధానంలో మొబైల్‌ నంబరు నమోదుతో క్షణాల్లో ఈ-ఓటరు గుర్తింపు కార్డును పొందొచ్చని, ఓటుహక్కును వినియోగించేందుకు...
News

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ర్యాలీ జరగకుండా స్టాలిన్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది : తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

తమిళనాడులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్-ఆర్ఎస్ఎస్ ర్యాలీ జరగకుండా డీఎంకే నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ్ తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీ నిర్వహణకు మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చిందని చెప్పిన నారాయణ్ తిరుపతి, రాష్ట్రీయ...
News

యూకే, యూరప్‌లో వైభవంగా శ్రీవేంకటేశ్వరుడి కళ్యాణం

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విదేశాల్లో శ్రీవేంకటేశ్వరస్వామి కళ్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ నెల 10 నుంచి 15వరకు స్వామి కళ్యాణాన్ని జరిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగసంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.యూకే, యూరప్ లో స్థిరపడిన హిందువుల కోసం...
News

గుంటూరులో ‘గంగలో విషనాగులు’ పుస్తకావిష్కరణ

ప్రముఖ రచయిత డాక్టర్ రాజీవ్ మల్హోత్రా, డాక్టర్ విజయ విశ్వనాథన్ రచించిన ' Snakes in the Ganga'(బ్రేకింగ్ ఇండియా 2.0) 'గంగలో విషనాగులు' పేరుతో డాక్టర్ బి. సారంగపాణి, మైలవరపు సుధామోహన్ రాసిన తెలుగు అనువాద పుస్తకావిష్కరణ సభ గుంటూరు...
News

శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ఎప్పుడు.. ఎందుకు.. ఎలా మొదలయ్యాయో తెలుసా..!?

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు తిరుమల సర్వాంగసుందరంగా ముస్తాబవుతోంది. తొమ్మిదిరోజుల పాటు సప్తగిరులు గోవిందనామ ధ్వనులతో మారుమోగనున్నాయి. అసలు వెంకన్న బ్రహ్మోత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయి, బ్రహ్మోత్సవాలు ఎందుకు జరిపేవారు, ఎన్నివాహనాలపై గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చేవాడు.. బ్రహ్మోత్సవాల చరిత్రను తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం....
1 1,834 1,835 1,836 1,837 1,838 3,045
Page 1836 of 3045