News

News

భారత్‌ నుంచి 41 మంది దౌత్యసిబ్బందిని వెనక్కి రప్పించాం : కెనడా అధికారిక ప్రకటన

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దౌత్యసిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని...
News

ప్రజ్ఞాన్‌ తిరిగి క్రియాశీలంగా మారే అవకాశం ఉంది : ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వెల్లడి

జాబిల్లిపై నిద్రాణ స్థితిలో ఉన్న చంద్రయాన్‌-3 రోవర్‌ (ప్రజ్ఞాన్‌) తిరిగి క్రియాశీలంగా మారే అవకాశాలను కొట్టిపారేయలేమని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు. అందుకు ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని చెప్పారు. కొచ్చిన్‌లో గురువారం ఓ వార్తాసంస్థ...
News

హనుమంత వాహనంపై శ్రీనివాసుడు

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు ఉదయం హనుమంత వాహన సేవ నిర్వహించారు. మలయప్పస్వామి హనుమంత వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీవారి వాహన సేవను తిలకించారు. రాత్రి 7 నుంచి...
News

మూలానక్షత్రం.. సరస్వతీ దేవి అలంకారంలో బెజవాడ దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూలానక్షత్రం సందర్భంగా ఆరో రోజు శుక్రవారం సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. మూలానక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి శక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసిన తర్వాత దుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలానక్ష్రత్రం...
News

విజయదశమి: అర్చకులకు సీఎం జగన్‌ తీపికబురు

విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. అర్చకులకు ఇచ్చిన ఎన్నికల హామీని సీఎం జగన్‌ నెరవేర్చారు. 26 జిల్లాలోని 1,177 మంది అర్చకులకు కనీస వేతనం రూ.15,625లు అమలు చేస్తూ దేవాదాయ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు....
News

అయోధ్య రామాలయానికి విదేశీ విరాళాలు ! కేంద్రం గ్రీన్ సిగ్నల్..

ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామమందిరానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకూ మందిర నిర్మాణానికి స్వదేశీ విరాళాలే తీసుకుంటుండగా.. ఇకపై విదేశాల నుంచి కూడా విరాళాలు సేకరించేందుకు అనుమతిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు...
ArticlesNews

దేవీ శరన్ననవరాత్రులకు.. ఒక్కోచోట ఒక్కో పేరు..! అవేంటో మీకు తెలుసా..?

దేశంలో హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండగలలో దసరా ఒకటి. మొత్తంగా పది రోజులు, తొమ్మిది రాత్రుల పాటు అమ్మవారి వేడుకలు ఘనంగా జరుపుకుంటాం అందుకే వీటిని 'నవరాత్రులు, శరన్నవరాత్రులు' అని పిలుస్తాం. అశ్వియుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి...
News

అవయవ దానం ప్రతిజ్ఞల్లో మహిళల ముందంజ

అవయవ దానం చేసేందుకు పురుషులతో పోలిస్తే మహిళలే అధికంగా ముందుకు వస్తున్నారు. ఈ మేరకు నేషనల్‌ ఆర్గాన్‌ అండ్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌వోటీటీవో) తాజాగా ప్రారంభించిన వెబ్‌సైట్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆధార్‌ ధ్రువీకరణ సంతకంతో అవయవ దానాలను ప్రోత్సహించేందుకు ఇటీవలే...
1 1,831 1,832 1,833 1,834 1,835 3,045
Page 1833 of 3045