News

News

దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో ఎనిమిదో రోజు దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. లోక కంఠకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను...
News

స్వర్ణ రథంపై శ్రీనివాసుడి అభయ ప్రదానం

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి విశేష సమర్పణ చేసిన అనంతరం స్వర్ణరథంలో ఊరేగించారు. గరుడ సేవ తర్వాత రథోత్సవానికే అంతటి ప్రాముఖ్యత ఉంది. రథంపై అధిష్ఠించిన స్వామికి అడుగడుగునా భక్తులు...
News

సరస్వతీ నమస్తుభ్యం.. సంచార జాతులకు వందనం..

హైదరాబాద్ సూర్యనగర్, చిక్కడపల్లిలో సంచార తెగల వీరభద్రీయ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. సంచార తెగల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో అక్టోబర్-20 శుక్రవారం రోజున కుమారీ పూజా కార్యక్రమం నిర్వహించారు. మూలా నక్షత్రం సందర్భంగా ప్రత్యేకంగా...
News

దీపోత్సవానికి సిద్దమవుతోన్న అయోధ్య నగరం

అయోధ్యలో ఘనంగా దీపావళి పండగ ఏర్పాట్లను ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే దానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దీపావళి పండగ అంటేనే దీపాల అలంకరణ. ఈ నేపథ్యంలోనే అయోధ్య నగరం దీపోత్సవానికి...
News

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో సిద్ధ‌మ‌వుతోన్న తిరుమ‌ల‌ ఎస్వీ మ్యూజియం

తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. భక్తులు ముందుగా శ్రీవారిని దర్శించుకున్న తర్వాత కొండపై ఉన్న సందర్శనీయ ప్రాంతాలకు కచ్చితంగా వెళుతుంటారు. ఇలా పాప వినాశనం, కపిలతీర్థం వెళ్లొస్తుంటారు. అయితే భక్తులకు అద్భుతమైన అనుభూతిని కలిగించేలా.. ఆధ్యాత్మిక వాతావరణం...
News

గగన్‌యాన్‌ సాకారం దిశగా మరింత చేరువకు.. ‘టీవీ-డీ1’ విజయవంతంపై ప్రధాని మోదీ

‘గగన్‌యాన్‌ ’ ప్రయోగం దిశగా కీలక ‘టెస్ట్‌ వెహికల్‌ అబార్ట్‌ మిషన్‌ (టీవీ-డీ1)’ పరీక్షను ఇస్రో శనివారం విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌ నుంచి విడిపోయిన క్రూ మాడ్యూల్‌.. పారాచూట్ల సాయంతో బంగాళాఖాతంలో సురక్షితంగా దిగింది. ఇదే...
News

అస్సాంలో రూ.11 లక్షల నాణేలతో దుర్గా మండపం

దేశం నలుమూలలా దుర్గా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. అస్సాంలోని నాంగావ్‌ జిల్లాలో దుర్గా మండపాన్ని రూ.11 లక్షల విలువైన నాణేలతో వినూత్నంగా ఏర్పాటు చేశారు. రూపాయి, రూ.2, రూ.5 నాణేలు ఉపయోగించి అలంకరించిన ఈ దుర్గా మండపం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది....
News

తిరుపతి అభివృద్ధికి టీటీడీ బడ్జెట్‌ కేటాయింపుపై ప్రభుత్వం వెనక్కి!

శ్రీవారి కానుకల్లో ఒక్క శాతం తిరుపతి అభివృద్ధికి కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే టీటీడీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ పలు సంఘాల నుంచి బలంగా వినిపించింది. శ్రీవారికి మొక్కులు రూపంలో చెల్లించే కానుకలు, తిరుమల ఆదాయాన్ని...
1 1,828 1,829 1,830 1,831 1,832 3,045
Page 1830 of 3045