News

GalleryNews

ఆత్మబలిదానంతో హిందూ జాతిని చైతన్యపరిచిన శ్రీ గురు తేగ్ బహదూర్

తొమ్మిదవ సిక్కు గురువు గురు తేగ్(తేజ్) బహదూర్ ఎంతో ప్రత్యేకమైనవాడు. ఈయన సిక్కు మతాన్ని వ్యాప్తి చేయడానికి ఎంతో కృషి చేశాడు. కాశ్మీర్ పండిట్లను ఇస్లాం మతంలోకి మారేందుకు బలవంత పెడుతున్న మొఘల్ పరిపాలకులకు వ్యతిరేక పోరాటం చేశారు. అంతే కాదు...
ArticlesNews

ఆత్మబలిదానంతో హిందూ జాతిని చైతన్యపరచిన శ్రీ గురు తేగ్ బహదూర్

తొమ్మిదవ సిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ వ్యక్తిత్వం, ఆయన కర్తృత్వం దేశ చరిత్రలో ఉజ్వలంగా నిలిచిపోతాయి. ఆయన తండ్రి గురు హరగోవింద్ , తల్లి నానకీ. వైశాఖ కృష్ణ పంచమి(పూర్ణిమాంతం) నాడు ఈయన అమృత్ సర్ లో జన్మించారు....
ArticlesNews

జాతీయవాద చిహ్నం మధుకర్ దత్తాత్రేయ దేవరస్ జీ..!!

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మూడవ సర్సంఘచాలక్ శ్రీ మధుకర్ దత్తాత్రేయ దేవరస్ ముద్దుపేరు బాలాసాహెబ్ దేవరాస్. 'సేవా కార్యకలాపాల ద్వారా సామాజిక సామరస్యం మరియు సామాజిక అభ్యున్నతికి' మార్గదర్శకుడిగా ఆయన ప్రసిద్ధి చెందారు. బాల్యం నుంచి జీవితంలో చివరి క్షణాల వరకు...
News

శ్రీవారి మార్చి నెల సేవా టికెట్లు 21 నుంచి అందుబాటులోకి

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 2024 మార్చి నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా వివరాలను తితిదే శనివారం ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్‌ కోసం ఈ నెల 18న ఉదయం 10గంటల...
News

నడి సముద్రంలో విదేశీ నౌక హైజాక్‌.. రంగంలోకి భారత నేవీ

ఐరోపా ద్వీప దేశం మాల్టాకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైంది. సోమాలియా వెళ్తున్న ఎంవీ రుయెన్‌ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు. ఆ నౌక నుంచి మేడే కాల్‌ రావడంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది....
News

తాడేపల్లిలో శ్రీరాముని అక్షింతలు పంపిణీ

అయోధ్య రామమందిరం నుండి తెచ్చిన శ్రీరాముని అక్షింతలను శుక్రవారం సాయంత్రం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులక పేట చైతన్యతపోవన్ శివకేశవ ఆలయంలో మాత శివానంద సరస్వతి చేతుల మీదగా సుమారు 200 మంది భక్తులకు అక్షింతలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా...
News

అయోధ్యకు వచ్చే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్

ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న పవిత్ర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత జనవరి 23 నుంచి సాధారణ ప్రజలకు శ్రీరాముడి దర్శనం కల్పించనున్నారు. దీంతో దేశ...
News

హైస్పీడ్‌ ఫ్లయింగ్‌ వింగ్‌ యూఏవీని పరీక్షించిన భారత్‌

భవిష్యత్‌తరం మానవరహిత పోరాట విమానాలను రూపొందించే దిశగా భారత్‌ కీలక ముందడుగు వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన హైస్పీడ్‌ ఫ్లయింగ్‌ వింగ్‌ మానవరహిత విమానా (యూఏవీ)న్ని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. దీంతో ఈ తరహా సంక్లిష్ట పరిజ్ఞానం...
1 1,750 1,751 1,752 1,753 1,754 3,050
Page 1752 of 3050