News

News

శబరిమలలో దర్శనానికి చిన్నారులకు ప్రత్యేక గేటు

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే చిన్నారులు సులభంగా మణికంఠుడి సన్నిధికి చేరుకునేందుకు వీలుగా ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీబీడీ) ఆదివారం నుంచి ప్రత్యేక గేటు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ‘‘ఆదివారం ఉదయం నుంచి చిన్నారులకు ముందు వరుసలో అయ్యప్ప దర్శనం కల్పిస్తున్నాం....
News

ఏకకాలంలో 4 గగనతల లక్ష్యాల ఛేదన : డీఆర్‌డీవో

పాతిక కిలోమీటర్ల పరిధిలోని 4 గగనతల లక్ష్యాలను ఒకే ఫైరింగ్‌ యూనిట్‌ ద్వారా ఏకకాలంలో ఛేదించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకున్న తొలి దేశంగా భారత్‌ అవతరించిందని ‘రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)’ ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది. వాయుసేన ఈ...
Newsvideos

గీతాలతో జాతిని జాగృతం చేసిన జాతీయ కవి గరిమెళ్ళ సత్యనారాయణ

స్వాతంత్ర ఉద్యమకాలంలో "మాకొద్దీ తెల్ల దొరతనము" అంటూ తన పాటలతో ప్రజలను ఉర్రుతలూగించి స్వాతంత్ర పోరాటం వైపు జనాలను మళ్లించిన జాతీయ కవి గరిమెళ్ళ సత్యనారాయణ గారు. తెలుగు నాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ. ఆయనంత...
News

భక్తులారా అయోధ్యకు తరలిరాకండి ; రద్దీ నివారణకు ట్రస్ట్‌ పిలుపు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం ప్రారంభం నేపథ్యంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 2024 జనవరి 22న జరగనున్న ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ...
News

భారత సైనికులపై బంగ్లాదేశ్ స్మగ్లర్ల దాడిని తిప్పి కొట్టిన బీఎస్ఎఫ్

అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్ లోకి చొరబడేందుకు బంగ్లాదేశ్ స్మగ్లర్లు చేసిన ప్రయత్నాన్ని బీఎస్ఎఫ్ సిబ్బంది తిప్పికొట్టారు. ఈ క్రమంలో స్మగ్లర్లు దాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు స్మగ్లర్లు హతమయ్యారు. అధికారులు...
ArticlesNews

బ్రిటిష్ వారికి ఒణుకు పుట్టించిన గేయ రచయత గరిమెళ్ళ సత్యనారాయణ

( డిసెంబర్‌ 18 - గరిమెళ్ళ సత్యనారాయణ వర్థంతి ) ‘మాకొద్దీ తెల్ల దొరతనం అంటూ సత్యాగ్రహుల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి... ‘దండాలు దండాలు భారత మాత’ అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చేసిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ. స్వాతంత్రోద్యమ...
News

మహాబలిపురంలో డ్రోన్లపై నిషేధం ఎందుకంటే!

ప్రఖ్యాతిగాంచిన చారిత్రక నగరం మహాబలిపురంలో పర్యాటకులకు పురావస్తు పరిశోధన శాఖ కొత్త ఆంక్షలు విధించింది. అక్కడి సముద్రతీర దేవాలయం, అర్జున తపస్సు, వెన్నముద్ద బండరాయి తదితర ప్రాంతాల్లో డ్రోన్లను ఎగుర వేయకూడదని ప్రకటించింది. మహాబలిపురానికి ప్రతిరోజూ దేశవిదేశాల నుంచి వందలాదిమంది పర్యాటకులు...
News

హిందూ కమిషన్‌ ఏర్పాటు చేయాలి

తక్షణమే హిందూ కమిషన్‌ ఏర్పాటు చేసి, సభ్యులుగా పీఠాధిపతులు, స్వామీజీలను నియమించాలని మాజీ సీఎస్‌ ఐ.వై.ఆర్‌.కృష్ణారావు డిమాండ్‌ చేశారు. ఆదివారం విజయవాడలోని ఓ హోటల్‌లో హిందూ ధార్మిక పరిషత్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. హైందవం, హిందూ సంస్థల పరిరక్షణపై స్వామీజీలు,...
1 1,748 1,749 1,750 1,751 1,752 3,051
Page 1750 of 3051